E-Paper
Advertisement

Yerravaram latest news : బిగ్‌ టీవీ కథనాల ఎఫెక్ట్‌.. యర్రవరం ఆలయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..

Yerravaram latest news : బిగ్‌ టీవీ కథనాల ఎఫెక్ట్‌.. యర్రవరం ఆలయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
Advertisement
Yerravaram latest news

Big TV effect on Yerravaram Temple(Telangana today news) :

యర్రవరంలో మనుషులు చేసిన దేవుళ్లపై బిగ్ టీవీ ప్రసారం చేసిన నాన్‌ స్టాప్‌ కథనాలకు ఫలితం దక్కింది. ఇక్కడ ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురు వ్యక్తులు చేస్తున్న దందాపై బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనాలకు తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఈ ఆలయాన్ని ఎండోమెంట్ పరిధిలోకి తేవాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది. అభ్యంతరాలుంటే 15 రోజుల్లో తెలపాలని కోరింది. దీంతో ఇన్నాళ్లూ ఉగ్ర నరసింహస్వామి ఆలయాన్ని తన కనుసన్నల్లో శాసించిన వారికి చెక్ పడింది.

సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని యర్రవరంలో కొన్నాళ్ల క్రితం లక్ష్మీనరసింహస్వామి విగ్రహం వెలుగు చూసింది. దీంతో అనతికాలంలోనే ఈ ఆలయం తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. దీంతో ఈ ఆలయానికి భక్తులు పోటెత్తారు. అయితే దేవుడి మాటున జరుగుతున్న దందాను బిగ్‌ టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది.

Advertisement

యర్రవరంలో భక్తులు ఇచ్చే విరాళాలకు లెక్కాపత్రం ఉండాలని బిగ్ టీవీ డిమాండ్ చేసింది. అప్పుడు బిగ్ టీవీ ప్రశ్నలకు.. సామాన్య భక్తులు కూడా గొంతు కలిపారు. హుండీ ఆదాయానికి లెక్కలు చూపాలని డిమాండ్ చేశారు. దీంతో ఇష్యూ కాస్తా మరింత వేడెక్కింది.

తాజాగా తెలంగాణ ప్రభుత్వం యర్రవరం ఆలయంలో జరగుతున్న వ్యవహారంపై స్పందించింది. ఈ గుడిని దేవాదాయశాఖ పరిధిలోకి తేవాలని నిర్ణయించింది. దీంతో ఆలయంలో ప్రైవేట్ వ్యక్తుల దందాకు చెక్ పడనుంది.

Related News

కొండా‌ సురేఖ ఆసక్తికర పోస్టు.. త్వరలో భారీ అప్‌డేట్, అసలు మేటరేంటి?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×