E-Paper
Advertisement

Hyderabad : కస్టమర్లపై వెయిటర్ల దాడి.. హోటల్ కు నిప్పుపెడతా.. రాజాసింగ్ వార్నింగ్..

Hyderabad : కస్టమర్లపై వెయిటర్ల దాడి.. హోటల్ కు నిప్పుపెడతా..  రాజాసింగ్ వార్నింగ్..

Hyderabad : ఓ హోటల్ లో వెయిటర్లు షటర్ మూసేసి రాడ్లు, కట్టెలు, కూల్ డ్రింక్ సీసాలతో కస్టమర్లపై దాడికి పాల్పడ్డారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి హైదరాబాద్ లోని అబిడ్స్ పోస్టాఫీస్ వెనుక ఉన్న గ్రాండ్ హోటల్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. 30 మంది కస్టమర్లపై వెయిటర్ల విచక్షణారహితంగా దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి.

హోటల్ లో కస్టమర్లపై దాడి ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వెంటనే స్పందించారు. అబిడ్స్‌ ఇన్‌స్పెక్టర్ తో మాట్లాడారు. గ్రాండ్ హోటల్ యజమాని , వెయిటర్లను తక్షణమే అరెస్ట్ చేయాలని కోరారు. లేనిపక్షంలో హోటల్‌కు నిప్పు పెడతామని వార్నింగ్ ఇచ్చారు.

Related News

Children Missing: ఒంగోలులో దారుణం.. నీటి కుంటలో నలుగురు చిన్నారులు గల్లంతు!

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

Big Stories

×