BigTV English

Hyderabad : కస్టమర్లపై వెయిటర్ల దాడి.. హోటల్ కు నిప్పుపెడతా.. రాజాసింగ్ వార్నింగ్..

Hyderabad : కస్టమర్లపై వెయిటర్ల దాడి.. హోటల్ కు నిప్పుపెడతా..  రాజాసింగ్ వార్నింగ్..

Hyderabad : ఓ హోటల్ లో వెయిటర్లు షటర్ మూసేసి రాడ్లు, కట్టెలు, కూల్ డ్రింక్ సీసాలతో కస్టమర్లపై దాడికి పాల్పడ్డారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి హైదరాబాద్ లోని అబిడ్స్ పోస్టాఫీస్ వెనుక ఉన్న గ్రాండ్ హోటల్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. 30 మంది కస్టమర్లపై వెయిటర్ల విచక్షణారహితంగా దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి.


హోటల్ లో కస్టమర్లపై దాడి ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వెంటనే స్పందించారు. అబిడ్స్‌ ఇన్‌స్పెక్టర్ తో మాట్లాడారు. గ్రాండ్ హోటల్ యజమాని , వెయిటర్లను తక్షణమే అరెస్ట్ చేయాలని కోరారు. లేనిపక్షంలో హోటల్‌కు నిప్పు పెడతామని వార్నింగ్ ఇచ్చారు.


Related News

Rajasthan: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. వ్యాన్- కంటైనర్ ఢీ.. స్పాట్‌‌లో 10 మంది మృతి, ఇంకా

Delhi crime news: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం.. స్విమ్మింగ్ పూల్ వెళ్లిన బాలికలపై అత్యాచారం!

Loan app scam: రూపాయి లోన్ లేదు కానీ.. రూ.15 లక్షలు చెల్లించిన యువతి.. షాకింగ్ స్టోరీ!

Karnataka Crime: దారుణం.. అత్తను 19 ముక్కలుగా నరికి 19 చోట్ల పడేసిన అల్లుడు

Kerala Crime: గదిలో లాక్ చేసి.. మతం మారాలంటూ ప్రియురాలిని వేధించిన ప్రియుడు.. ప్రాణాలు విడిచిన యువతి

Bus accident: ఘోర ప్రమాదం.. బస్టాండ్‌లోకి దూసుకొచ్చిన బస్సు.. స్పాట్‌లోనే..?

Big Stories

×