BigTV English
Advertisement

Hyderabad : కస్టమర్లపై వెయిటర్ల దాడి.. హోటల్ కు నిప్పుపెడతా.. రాజాసింగ్ వార్నింగ్..

Hyderabad : కస్టమర్లపై వెయిటర్ల దాడి.. హోటల్ కు నిప్పుపెడతా..  రాజాసింగ్ వార్నింగ్..

Hyderabad : ఓ హోటల్ లో వెయిటర్లు షటర్ మూసేసి రాడ్లు, కట్టెలు, కూల్ డ్రింక్ సీసాలతో కస్టమర్లపై దాడికి పాల్పడ్డారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి హైదరాబాద్ లోని అబిడ్స్ పోస్టాఫీస్ వెనుక ఉన్న గ్రాండ్ హోటల్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. 30 మంది కస్టమర్లపై వెయిటర్ల విచక్షణారహితంగా దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి.


హోటల్ లో కస్టమర్లపై దాడి ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వెంటనే స్పందించారు. అబిడ్స్‌ ఇన్‌స్పెక్టర్ తో మాట్లాడారు. గ్రాండ్ హోటల్ యజమాని , వెయిటర్లను తక్షణమే అరెస్ట్ చేయాలని కోరారు. లేనిపక్షంలో హోటల్‌కు నిప్పు పెడతామని వార్నింగ్ ఇచ్చారు.


Related News

Ameenpur: అమీన్‌పూర్‌లో దారుణం.. భార్యను బ్యాట్‌తో కొట్టి కిరాతకంగా చంపిన భర్త..

Telugu Student Dies in USA: 3 రోజుల క్రితం జలుబు, ఆయాసం.. ఈలోపే అమెరికాలో తెలుగమ్మాయి మృతి..

Gujarat Crime: పెట్రోల్ పంప్ ఓనర్ ఇంట్లో దారుణం.. కూతుళ్లతో కలిసి తండ్రి ఆత్మహత్య, కెనాల్‌లో మృతదేహాలు

Crime News: దారుణం.. ఆస్తి కోసం కన్న తల్లిని హత్య చేసిన కసాయి కొడుకు..

Konaseema Crime: రామచంద్రాపురం బాలిక హత్య కేసులో వీడిన మిస్టరీ.. దొంగతనానికి వచ్చి చిన్నారి హత్య

Srisailam Road: శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం.. మంటల్లో దగ్దమైన కారు.. స్పాట్‌లో 6గురు

Tirupati Crime: ఆ ఫ్యామిలీలో చిచ్చు.. విసిగిపోయిన ఆ తల్లి, పిల్లలతో కలిసి ఆత్మహత్య

Bus Accident: ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన తుఫాన్ వాహనం.. స్పాట్‌లో నలుగురు

Big Stories

×