E-Paper
Advertisement

Hyderabad: కుత్బుల్లాపూర్ GHMC కార్యాలయంలో అగ్నిప్రమాదం.. ఫైళ్లు దగ్ధం

Hyderabad: కుత్బుల్లాపూర్ GHMC కార్యాలయంలో అగ్నిప్రమాదం.. ఫైళ్లు దగ్ధం

Hyderabad: నగరంలోని కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కార్యాలయం మొదటి అంతస్తులోని టౌన్ ప్లానింగ్ ఆఫీసులో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు.

ఈ ప్రమాదంలో టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన పలు ముఖ్యమైన ఫైళ్లు మంటల్లో దగ్ధమవుతున్నట్లు సమాచారం. మంటల కారణంగా కార్యాలయం పరిసరాల్లో దట్టమైన పొగ అలుముకుంది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Related News

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

Big Stories

×