E-Paper
Advertisement

Hyderabad: కుత్బుల్లాపూర్ GHMC కార్యాలయంలో అగ్నిప్రమాదం.. ఫైళ్లు దగ్ధం

Hyderabad: కుత్బుల్లాపూర్ GHMC కార్యాలయంలో అగ్నిప్రమాదం.. ఫైళ్లు దగ్ధం
Advertisement

Hyderabad: నగరంలోని కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కార్యాలయం మొదటి అంతస్తులోని టౌన్ ప్లానింగ్ ఆఫీసులో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు.

ఈ ప్రమాదంలో టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన పలు ముఖ్యమైన ఫైళ్లు మంటల్లో దగ్ధమవుతున్నట్లు సమాచారం. మంటల కారణంగా కార్యాలయం పరిసరాల్లో దట్టమైన పొగ అలుముకుంది.

Advertisement

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Related News

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

Big Stories

Advertisement
×