E-Paper
Advertisement

రంగనాథ్‌కు మద్దతుగా రోడ్డెక్కిన జనం.. ‘సేవ్ హైడ్రా’ అంటూ అమీర్‌పేట్‌లో ధర్నా!

రంగనాథ్‌కు మద్దతుగా రోడ్డెక్కిన జనం.. ‘సేవ్ హైడ్రా’ అంటూ అమీర్‌పేట్‌లో ధర్నా!
Advertisement

AV Ranganath: హైదరాబాద్‌లో ఆక్రమణల ప్రక్షాళన పేరుతో నిత్యం వార్తల్లో నిలిచే ‘హైడ్రా’, కమిషనర్ ఏవీ రంగనాథ్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో, ప్రజా క్షేత్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ఆయన పనితీరుపై కోర్టు వ్యాఖ్యలు, రాజకీయ విమర్శలు నడుస్తుంటే.. మరోవైపు ఆయనకు మద్దతుగా సామాన్య ప్రజలు రోడ్లపైకి రావడం విశేషం.

తాజాగా రంగనాథ్ స్థానంలో వేరొకరిని నియమించాలని హైకోర్టు సూచించిన నేపథ్యంలో.. అమీర్‌పేట్, మధురానగర్ ప్రాంతాల్లో స్థానికులు ధర్నా చేపట్టారు. ‘సేవ్ హైడ్రా.. రంగనాథ్‌ను కాపాడుకుందాం’ అంటూ నినాదాలు చేశారు. దశాబ్దాలుగా చెరువులను, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన బడా బాబుల పై భయం లేకుండా చర్యలు తీసుకుంటున్న ధైర్యమైన అధికారి ఆయనేనని, అందుకే ఆయనను బదిలీ చేయవద్దని డిమాండ్ చేశారు.

Advertisement

అయితే, న్యాయపరమైన నిబంధనలు, నోటీసుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలు కూడా ఆయనపై లేకపోలేదు. రంగనాథ్‌ను కొనసాగించాలా లేదా అనేది ప్రభుత్వ పరిధిలోని అంశమే అయినప్పటికీ.. ఆక్రమణలపై ఆయన చూపిన కఠిన వైఖరి, పారదర్శకత నగర భవిష్యత్తుకు ఎంతో అవసరమన్నారు. చట్ట పరిధిలోనే ఆ వ్యవస్థను బలోపేతం చేయాలని మెజారిటీ ప్రజలు బలంగా కోరుకుంటున్నారు.

Also Read: CJP కి నిధులు ఎలా వస్తున్నాయి? CBICకి ఆర్టీఐ కార్యకర్త సంచలన కంప్లైంట్!

Tags

Related News

ఆయిల్ పామ్ రైతులకు బిగ్ షాక్.. అనుకున్న టార్గెట్ అంతా తుస్సేనా..!

కాంగ్రెస్ శ్రేణులకు గుడ్ న్యూస్.. నామినేటెడ్ పోస్టుల భర్తీపై పీసీసీ క్లారిటీ!

తెలంగాణలో పర్యాటకులకు ఇక పండగే.. ఖర్చు తక్కువ మజా ఎక్కువ!

డిజిటల్ సేవల్లో తెలంగాణ నయా రికార్డు.. దేశంలోనే నెంబర్ వన్ స్థానం!

లష్కర్ బోనాల జాతర.. ఉజ్జయిని మహాకాళి సేవలో సీఎం రేవంత్ రెడ్డి!

బోనాల జాతరలో భక్తుల అవస్థలు.. వీఐపీలకు స్పెషల్ దర్శనం, ప్రజాసేవలో ‘బిగ్ టీవీ’

కాళ్లు-చేతులు కట్టేసి.. భార్య గొంతు కోసిన భర్త, హనుమకొండలో దారుణం

Big Stories

Advertisement
×