BigTV English

Medchal : చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి..

Medchal : చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి..

Medchal : ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఫొటో గ్రాఫర్ అజయ్ అనే ఓ వ్యక్తి తన స్నేహితులతో హనుమకొండలో వివాహ వేడుకలో పాల్గొన్నారు. ఆ తర్వాత అజయ్ తన స్నేహితులతో కారులో TS 26 H 3777 హైదరాబాద్ కు బయలుదేరారు.


యాద్గార్ పల్లి చౌరస్తాలో కారు చెట్టును ఢీ కొట్టింది. కారులో ఆరుగురు ఉన్నారు. వారిలో అజయ్ అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన ఫొటో గ్రాఫర్స్ నల్గొండ జిల్లా రామన్నపేట్ ప్రాంతానికి చెందిన వారీగా గుర్తించారు.


Related News

Delhi Crime News: ఆగ్రాలో తెల్లవారుజామున చైతన్యానంద అరెస్ట్.. విద్యార్థులపై లైంగిక వేధింపులు

MP News: కజిన్ సిస్టర్‌తో భార్య సీక్రెట్ రొమాన్స్.. షాకైన భర్త, ఏం చెయ్యాలో తెలియక

Breaking news: టీవీకే అధినేత విజయ్ సభలో తొక్కిసలాట.. 33 మంది మృతి.. పలువురి పరిస్థితి విషమం

Building Collapse: గుంతకల్లులో దారుణం.. యజమాని నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

Madhya Pradesh Crime: మధ్యప్రదేశ్‌లో దారుణం.. ఐదేళ్ల చిన్నారి తల నరికి

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి

Mahabubabad Incident: మహబూబాబాద్‌లో బాలుడి హత్య కేసులో బిగ్‌ట్విస్ట్.. ఇద్దరి పిల్లల్ని చంపింది అమ్మే

Cyber Crime: వ్యాపారికి సైబర్‌ నేరగాళ్ల టోకరా.. వాట్సాప్ గ్రూప్‌లో చేర్చి.. రూ.64 లక్షల మోసం

Big Stories

×