E-Paper
Advertisement

Dharna Chowk : ఇందిరా పార్క్ వద్ద ముగిసిన ధర్నా.. పెద్దఎత్తున పాల్గొన్న ఇండియా కూటమి పార్టీలు..

Dharna Chowk : ఇందిరా పార్క్ వద్ద ముగిసిన ధర్నా.. పెద్దఎత్తున పాల్గొన్న ఇండియా కూటమి పార్టీలు..
Advertisement

Dharna Chowk : హైదరాబాద్ ధర్నాచౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆందోళన విరమించింది. పార్లమెంట్ లో విపక్ష ఎంపీల బహిష్కరణను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఉవ్వెత్తున నిరసనకు దిగాయి. ఇండియా కూటమి దేశవ్యాప్త ఆందోళన పిలుపు నేపథ్యంలో తెలంగాణలోనూ శాంతియుత ధర్నా కార్యక్రమాలు జరిగాయి.

హైదరాబాద్ తో పాటు జిల్లాల్లోనూ ఆందోళనలు నిర్వహించారు. సేవ్ డెమోక్రసీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, ర్యాలీలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కొనసాగిన ఆందోళనకు సీపీఐ,టీజేఎస్,ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా భారీగా తరలివచ్చారు.

Advertisement

పార్లమెంటులో విపక్ష ఎంపీల సస్పెన్షన్‌కు నిరసనగా ధర్నా చౌక్ వద్ద చేపట్టిన ధర్నాలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. అనేక మంది త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని.. ప్రస్తుతం అరాచక పాలనలో దేశం మగ్గుతోందని ఆయన తెలిపారు. పార్లమెంటు భద్రతా వైఫల్యంపై ఇప్పటి వరకూ కేంద్ర హోంమంత్రి నుంచి ఎలాంటి సమాధానం రావడంలేదని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Related News

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

Big Stories

Advertisement
×