E-Paper
Advertisement

Dharna Chowk : ఇందిరా పార్క్ వద్ద ముగిసిన ధర్నా.. పెద్దఎత్తున పాల్గొన్న ఇండియా కూటమి పార్టీలు..

Dharna Chowk : ఇందిరా పార్క్ వద్ద ముగిసిన ధర్నా.. పెద్దఎత్తున పాల్గొన్న ఇండియా కూటమి పార్టీలు..
Advertisement

Dharna Chowk : హైదరాబాద్ ధర్నాచౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆందోళన విరమించింది. పార్లమెంట్ లో విపక్ష ఎంపీల బహిష్కరణను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఉవ్వెత్తున నిరసనకు దిగాయి. ఇండియా కూటమి దేశవ్యాప్త ఆందోళన పిలుపు నేపథ్యంలో తెలంగాణలోనూ శాంతియుత ధర్నా కార్యక్రమాలు జరిగాయి.

హైదరాబాద్ తో పాటు జిల్లాల్లోనూ ఆందోళనలు నిర్వహించారు. సేవ్ డెమోక్రసీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, ర్యాలీలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కొనసాగిన ఆందోళనకు సీపీఐ,టీజేఎస్,ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా భారీగా తరలివచ్చారు.

Advertisement

పార్లమెంటులో విపక్ష ఎంపీల సస్పెన్షన్‌కు నిరసనగా ధర్నా చౌక్ వద్ద చేపట్టిన ధర్నాలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. అనేక మంది త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని.. ప్రస్తుతం అరాచక పాలనలో దేశం మగ్గుతోందని ఆయన తెలిపారు. పార్లమెంటు భద్రతా వైఫల్యంపై ఇప్పటి వరకూ కేంద్ర హోంమంత్రి నుంచి ఎలాంటి సమాధానం రావడంలేదని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Related News

SIR దరఖాస్తుదారులకు బిగ్ షాక్.. 50 శాతం మందికి నోటీసులు జారీ!

మేడ్చల్లో తీవ్ర విషాదం.. ఉరివేసుని 11 ఏళ్ల మైనర్ బాలిక ఆత్మహత్య!

ప్రమాదానికి గురైన కేటీఆర్ కారు.. వాహనం సైడు భాగం డ్యామేజ్, అసలు ఎలా జరిగింది?

టీచర్స్‌‌కు సీఎం రేవంత్ శుభవార్త.. పీఆర్సీపై కీలక ప్రకటన, రెండేళ్ల తర్వాత..

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

రణరంగంగా మారిన హైదరాబాద్ జేఎన్టీయూ, విద్యార్థుల మధ్య ఫైటింగ్, అర్ధరాత్రి ఏం జరిగింది?

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

Big Stories

Advertisement
×