E-Paper
Advertisement

Handloom Sector : నేతన్నల మనుగడ ప్రశ్నార్ధకం కానుందా..? పవర్ లూమ్స్‌తో ప్రమాదమేనా?

Handloom Sector : నేతన్నల మనుగడ ప్రశ్నార్ధకం కానుందా..? పవర్ లూమ్స్‌తో ప్రమాదమేనా?
Advertisement

Handloom Sector : మానవాళికి వస్త్రాన్ని అందించి నాగరికతను నేర్పిన చేనేత రంగం ఇప్పుడు కష్టాలు, కన్నీళ్ల కలబోత అవుతోంది. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసి ప్రపంచానికి చేనేత కళావైభవాన్ని చాటిచెప్పిన నేతన్నల పరిస్థితి నేడు దుర్భరంగా మారింది.

దేశంలో వ్యవసాయ రంగం తర్వాత రెండో స్థానాన్ని ఆక్రమించిన చేనేత రంగం కష్టాల కడలిలో కొట్టుమిట్టు ఆడుతుంది. కాలానుగుణంగా వస్తున్న మార్పులు చేనత కార్మికులకు ఆకలి తీర్చడం లేదు. ప్రభుత్వాల సహకరం అంతత మత్రామే ఉండడంతో చేనేత రంగం మూలన పడుతుంది.

Advertisement

ఏపీలో అత్యధికంగా బాపట్ల జిల్లా చీరాలలో 20వేల కుటుంబాలు చేనేత రంగం పై ఆధరపడి ఉన్నాయి. కరోనా తర్వత ముడి వస్తువుల రేట్లు అత్యధికంగా పెరిగాయాని వస్త్ర కార్యికులు ఆందోళన వక్తం చేస్తున్నారు. కానీ జీవన ప్రమాణాలలో ఎటువంటి మార్పు రావటం లేదని.. వచ్చే కొద్దీ తమ పరిస్థితి ఆందోళనకరంగా మారిందని చేనేత కార్మికులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. పవర్ లూమ్స్ రావటంతో తమ మనగడ ప్రశ్నార్ధకంగా మారిందని.. ప్రభుత్వమే తమ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×