E-Paper
Advertisement

Shamshabad: ఎయిర్‌పోర్టులో సాంకేతికలోపం.. 5 గంటలు ఆలస్యం

Shamshabad: ఎయిర్‌పోర్టులో సాంకేతికలోపం.. 5 గంటలు ఆలస్యం
Advertisement

Shamshabad: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఓ విమానంలో సాంకేతికలోపం ఏర్పడింది. దీంతో ఎయిర్ పోర్టు సిబ్బంది అలర్ట్ అయ్యారు. అయితే విమానం నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

వివరాల ప్రకారం.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానాన్ని ఎయిర్ పోర్టులోనే నిలిపివేశారు. దాదాపు 5 గంటలుగా ప్రయాణికులు విమానంలోనే ఉండిపోయారు. మరోవైపు ప్రయాణికులకు ఇబ్బందులు రాకుండా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

Advertisement

ఆదివారం ఉదయం 11 గంటలకు ఈ విమానం ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా.. 5 గంటలుపైగా ఆలస్యమైంది. అయితే సాంకేతిక లోపం తలెత్తిన అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం మరో విమానం సిద్ధం చేయకపోవడంతో అసహనానికి గురయ్యారు.

Also Read: గ్రూప్- 1 రద్దు చేయాలని నిరసన.. ఎవరేం చేసినా పరీక్ష ఆగదని చెప్పేసిన సీతక్క

Advertisement

ఇండిగో యాజమాన్యం మరో విమానాన్ని ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహానికి గురయ్యారు. చిన్నారులతో ఇబ్బంది ఎయిర్ పోర్టులో ఇబ్బందులు పడ్డామని వాపోయారు. ఇదిలా ఉండగా, దేశంలో విమానాల సమస్యలు ఎక్కువగా చోటుచేసుకోకడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×