E-Paper
Advertisement

Shamshabad: ఎయిర్‌పోర్టులో సాంకేతికలోపం.. 5 గంటలు ఆలస్యం

Shamshabad: ఎయిర్‌పోర్టులో సాంకేతికలోపం.. 5 గంటలు ఆలస్యం

Shamshabad: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఓ విమానంలో సాంకేతికలోపం ఏర్పడింది. దీంతో ఎయిర్ పోర్టు సిబ్బంది అలర్ట్ అయ్యారు. అయితే విమానం నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

వివరాల ప్రకారం.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానాన్ని ఎయిర్ పోర్టులోనే నిలిపివేశారు. దాదాపు 5 గంటలుగా ప్రయాణికులు విమానంలోనే ఉండిపోయారు. మరోవైపు ప్రయాణికులకు ఇబ్బందులు రాకుండా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

ఆదివారం ఉదయం 11 గంటలకు ఈ విమానం ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా.. 5 గంటలుపైగా ఆలస్యమైంది. అయితే సాంకేతిక లోపం తలెత్తిన అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం మరో విమానం సిద్ధం చేయకపోవడంతో అసహనానికి గురయ్యారు.

Also Read: గ్రూప్- 1 రద్దు చేయాలని నిరసన.. ఎవరేం చేసినా పరీక్ష ఆగదని చెప్పేసిన సీతక్క

ఇండిగో యాజమాన్యం మరో విమానాన్ని ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహానికి గురయ్యారు. చిన్నారులతో ఇబ్బంది ఎయిర్ పోర్టులో ఇబ్బందులు పడ్డామని వాపోయారు. ఇదిలా ఉండగా, దేశంలో విమానాల సమస్యలు ఎక్కువగా చోటుచేసుకోకడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.

Related News

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big Stories

×