BigTV English

Jagadeesh Reddy : ఐటీ రైడ్స్ కలకలం.. మంత్రి జగదీష్ రెడ్డినే టార్గెట్?

Jagadeesh Reddy : ఐటీ రైడ్స్ కలకలం.. మంత్రి జగదీష్ రెడ్డినే టార్గెట్?

Jagadeesh Reddy : మునుగోడు ఎన్నిక వేళ ఐటీ రైడ్స్ తీవ్ర కలకలం రేపుతున్నాయి. మంత్రి జగదీష్ రెడ్డి పీఏ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు దాడి చేశారు. నల్గొండలోని ఆయన నివాసంలో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో భారీ మొత్తంలో నగదు లభించినట్టు సమాచారం.


మునుగోడు బై పోల్ కు మూడు రోజుల ముందు జరిగిన ఈ ఐటీ రైడ్స్ అధికార పార్టీని షేక్ చేస్తోంది. మునుగోడు గెలుపు బాధ్యతలు మంత్రి జగదీష్ రెడ్డి తీసుకోగా.. ఇప్పుడు ఆయన పీఏ ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు చేయడం గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది.

ఇప్పటికే మునుగోడు నియోజకవర్గంలో డబ్బు ప్రవాహం విచ్చలవిడిగా కొనసాగుతోంది. కారు పార్టీ పెద్ద ఎత్తున ఓటర్లను ప్రలోభపెడుతోందనే ఆరోపణ ఉంది. ఇలాంటి సమయంలో మంత్రి జగదీష్ రెడ్డి ఇంట్లో ఐటీ రైడ్స్ జరగడం.. పెద్ద మొత్తంలో డబ్బు పట్టుపడినట్టు తెలుస్తుండటం బిగ్ బ్రేకింగ్ న్యూస్ గా మారింది.


Related News

OTT Movie : ప్రేయసి ఇంట్లో సీక్రెట్ కెమెరాలు… లవ్ ముసుగులో అమ్మాయికి నరకం… రకుల్ కిరాక్ క్రైమ్ థ్రిల్లర్

Heavy Rains: తెలంగాణకు రెడ్ అలర్ట్.. హైదరాబాద్‌లో భారీవర్షాలతో మునిగిపోయే జోన్స్ ఇవే

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Big Stories

×