BigTV English

KTR : వారికి మాత్రమే అచ్ఛేదిన్..

KTR : వారికి మాత్రమే అచ్ఛేదిన్..

KTR : మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దేశంలో అదానీ, మరికొంతమందికి మాత్రమే అఛ్ఛేదిన్ వచ్చాయని మిగిలినవారందరికీ విషద రోజులే మిగిలాయని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా సెటైర్ విసిరారు. ప్రపంచ ఆకలి సూచికలో భారత్ 107 స్థానంలో ఉంటే.. ప్రపంచ కుబేరుల్లో అదానీ రెండవ స్థానంలో ఉండడం భారత్ పతనానికి నిదర్శనమన్నారు. ఈ ఘనత సాధించింది ప్రధానీ మోదీయేనని వ్యంగ్యం అన్నారు.


గచ్చిబౌలిలో ఓ చిన్న చెరువును చూపిస్తూ విరాజ్ అనే బాలుడు.. ప్రకృతిని కాపాడండి.. ఈ చెరువును పరిరక్షిండి అని వీడియోలో చెప్పాడు. సదరు వీడియోన బాలుడి నాన్న ప్రశాంత్ అగర్వాల్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. మంత్రి కేటీఆర్ ఈ వీడియోను రీట్వీట్ చేస్తూ.. బాలుడిని ఓసారి కలిపిస్తే ఆ అంశంపై మరిన్ని విషయాలు తెలుసుకుంటానని బాలుడి తండ్రికి సూచించారు.

కామారెడ్డిలో పురాతనమైన నాగన్నపేట బావిని యోగా కేంద్రంగా మార్చారు కస్తూర్బా విద్యార్ధులు. దీనికి సంబంధించిన వీడియోలను, ఫోటోలను చూసి మంత్రి కేటీఆర్ ప్రశంసలు గుప్పించారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని మంత్రి ప్రోత్సహించారు.


Tags

Related News

Tamil Nadu Women Dies: పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ.. చనిపోయిన యువతి.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో

OTT Movie : అందంతో రెచ్చగొట్టే ఇద్దరమ్మాయిల రచ్చ… ‘గంగూబాయి కతియావాడి’ లాంటి మెంటలెక్కించే స్టోరీ

Lice remove tips:పేలు, చుండ్రులతో ఇబ్బంది పెడుతున్నారా? అమ్మమ్మల కాలంనాటి టిప్స్ ప్రయత్నించి చూడండి

OTT Movie : ప్రేయసి ఇంట్లో సీక్రెట్ కెమెరాలు… లవ్ ముసుగులో అమ్మాయికి నరకం… రకుల్ కిరాక్ క్రైమ్ థ్రిల్లర్

Heavy Rains: తెలంగాణకు రెడ్ అలర్ట్.. హైదరాబాద్‌లో భారీవర్షాలతో మునిగిపోయే జోన్స్ ఇవే

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Big Stories

×