BigTV English
Advertisement

Rajashyamala Yagam : కేసీఆర్ రాజశ్యామల యాగం.. మళ్లీ గెలుపుకోసమేనా ?

Rajashyamala Yagam : కేసీఆర్ రాజశ్యామల యాగం.. మళ్లీ గెలుపుకోసమేనా ?

Rajashyamala Yagam : ఎన్నికల వేళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాగం చేస్తున్నారు. గజ్వేల్‌లోని తన వ్యవసాయ క్షేత్రంలో మూడు రోజులు రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపా నందేంద్ర స్వామి పర్యవేక్షణలో బుధవారం తెల్లవారుజామున యాగం మొదలైంది. ఈ యాగంలో సుమారు 200 మంది వైదికులు పాల్గొంటున్నారు. బుధవారం సంకల్పం, రేపు వేద పారాయణాలు, హోమం ఉంటుంది. చివరిరోజు పూర్ణాహుతితో రాజశ్యామల యాగం ముగుస్తుంది.


ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటించాల్సి ఉంది. సత్తుపల్లి, ఇల్లందు నియోజకవర్గాల్లో ఆయన బహిరంగ సభలు పాల్గొనాల్సి ఉంది. మరి రాజశ్యామల యాగం మొదలుపెట్టిన నేపథ్యంలో అది ముగిసేవరకు తన వ్యవసాయ క్షేత్రంలోనే ఉంటారా? ఎన్నికల పర్యటనలు కంటిన్యూ చేస్తారా అన్నది ఉత్కంఠగా మారింది. ఒక వేళ యాగం నిమిత్తం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికే పరిమితమైతే.. కేటీఆర్ ప్రచారపర్వం మొదలవుతుందా అని బీఆర్ఎస్ నేతలు ఎదురుచూస్తున్నారు. ముచ్చటగా మూడోసారి గెలుపుకోసం కేసీఆర్ రాజశ్యామల యాగం చేస్తున్నారని ఆ పార్టీ నేతలు అనుకుంటున్నారు.


Related News

Hydraa AV Ranganath: రూ.55వేల కోట్ల ఆస్తులను కాపాడాం.. సపోర్టుగా నిలిచిన ప్రజలకు థ్యాంక్స్: ఏవీ రంగనాథ్

Hanmakonda News: పొలాల్లోకి 2వేల నాటు కోళ్లు.. ఎగబడ్డ జనాలు.. ఒక్కొక్కరు పదేసి కోళ్లను..?

HYDRAA: ఇది కదా హైడ్రా అంటే.. రూ.వేల కోట్ల విలువైన భూముల గుర్తింపు.. భాగ్యనగర వాసులు హర్షం వ్యక్తం

Mahesh Kumar Goud: బీజేపీ ఎక్కడ పోటీ చేసినా.. అక్కడ ఓట్ చోరీ పక్కా..

Bandi Sanjay: ఆలయాలు కూల్చేస్తారా? 48 గంటలు టైం ఇస్తున్నా.. బండి సంజయ్ సంచలనం

Revanth Reddy Birthday: అభిమాని బర్త్ డే గిఫ్ట్.. ట్యాంక్ బండ్ పై సీఎం రేవంత్ సైకత శిల్పం

Komatireddy Venkat Reddy: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 8 లైన్లకు విస్తరణ: మంత్రి కోమటిరెడ్డి

Hyderabad: శంషాబాద్‌‌లో విమానాల రాకపోకలు ఆలస్యం.. 200 మంది ప్రయాణికులు రాత్రంతా పడిగాపులు

Big Stories

×