BigTV English

Rajashyamala Yagam : కేసీఆర్ రాజశ్యామల యాగం.. మళ్లీ గెలుపుకోసమేనా ?

Rajashyamala Yagam : కేసీఆర్ రాజశ్యామల యాగం.. మళ్లీ గెలుపుకోసమేనా ?

Rajashyamala Yagam : ఎన్నికల వేళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాగం చేస్తున్నారు. గజ్వేల్‌లోని తన వ్యవసాయ క్షేత్రంలో మూడు రోజులు రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపా నందేంద్ర స్వామి పర్యవేక్షణలో బుధవారం తెల్లవారుజామున యాగం మొదలైంది. ఈ యాగంలో సుమారు 200 మంది వైదికులు పాల్గొంటున్నారు. బుధవారం సంకల్పం, రేపు వేద పారాయణాలు, హోమం ఉంటుంది. చివరిరోజు పూర్ణాహుతితో రాజశ్యామల యాగం ముగుస్తుంది.


ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటించాల్సి ఉంది. సత్తుపల్లి, ఇల్లందు నియోజకవర్గాల్లో ఆయన బహిరంగ సభలు పాల్గొనాల్సి ఉంది. మరి రాజశ్యామల యాగం మొదలుపెట్టిన నేపథ్యంలో అది ముగిసేవరకు తన వ్యవసాయ క్షేత్రంలోనే ఉంటారా? ఎన్నికల పర్యటనలు కంటిన్యూ చేస్తారా అన్నది ఉత్కంఠగా మారింది. ఒక వేళ యాగం నిమిత్తం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికే పరిమితమైతే.. కేటీఆర్ ప్రచారపర్వం మొదలవుతుందా అని బీఆర్ఎస్ నేతలు ఎదురుచూస్తున్నారు. ముచ్చటగా మూడోసారి గెలుపుకోసం కేసీఆర్ రాజశ్యామల యాగం చేస్తున్నారని ఆ పార్టీ నేతలు అనుకుంటున్నారు.


Related News

Hyderabad News: జూబ్లీహిల్స్ బైపోల్ పై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు, ఇంకా భ్రమల్లో ఆ పార్టీ

SC Stay On Elections: గిరిజన వర్సెస్ గిరిజనేతర.. ఆ 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీం స్టే

Rain: మళ్లీ అతిభారీ వర్షాలు వచ్చేస్తున్నయ్ భయ్యా.. కమ్ముకొస్తున్న పిడుగుల వాన, అలర్ట్‌గా ఉండండి..!

TGPSC Group-1: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

Medaram Maha Jatara: మేడారం మహాజాతర డిజిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల

Sammakka-Saralamma: వనదేవతలు సమ్మక్క- సారలమ్మలు అన్ని గమనిస్తున్నారు.. కేంద్రంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్

Heavy Rains: మరో అల్పపీడనం.. నాలుగు రోజులు వర్షాలు దంచుడే దంచుడు..

Big Stories

×