E-Paper
Advertisement

Khammam: రాత్రికి రాత్రే కోటీశ్వరుడు.. లాటరీ టిక్కెట్‌తో ఎన్ని కోట్లు గెలిచాడంటే!

Khammam: రాత్రికి రాత్రే కోటీశ్వరుడు.. లాటరీ టిక్కెట్‌తో ఎన్ని కోట్లు గెలిచాడంటే!
Advertisement

Khammam: ఖమ్మం జిల్లా వేంసూరు మండలం భీమవరం గ్రామానికి చెందిన బొల్లా మాధవరావు, భూలక్ష్మీ దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం గడిపేవారు. వీరి కుమారుడు అనీల్ కుమార్.. సాధారణ రైతు కుటుంబానికి చెందని అనీల్ కుమార్ స్థానికంగా ప్రాథమిక విద్య పూర్తి చేసి, హైదరాబాద్‌లో ఉన్నత విద్య పూర్తి చేయగా ఉద్యోగం నిమిత్తం యూఏఈ వెళ్ళాడు. గత రెండు సంవత్సరాలు అక్కడ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ.. కొన్ని లాటరీలో పాల్గొన్నా డు. అనంతరం అనిల్‌కు ఇటీవల ఓ లాటరీ టికెట్లలో 240 కోట్ల రూపాయల బహుమతిని గెలుచుకున్నాడు.  కొడుకు ఫోన్ చేసి లాటరీ తగిలిన విషయం చెప్పాడని, ఎంతో సంతోషంగా ఉందని అనిల్ తల్లిదండ్రులు మాధవరావు, భూలక్ష్మీ ఆనందం వ్యక్తం చేశారు.

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×