BigTV English
Advertisement

Khammam: రాత్రికి రాత్రే కోటీశ్వరుడు.. లాటరీ టిక్కెట్‌తో ఎన్ని కోట్లు గెలిచాడంటే!

Khammam: రాత్రికి రాత్రే కోటీశ్వరుడు.. లాటరీ టిక్కెట్‌తో ఎన్ని కోట్లు గెలిచాడంటే!


Khammam: ఖమ్మం జిల్లా వేంసూరు మండలం భీమవరం గ్రామానికి చెందిన బొల్లా మాధవరావు, భూలక్ష్మీ దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం గడిపేవారు. వీరి కుమారుడు అనీల్ కుమార్.. సాధారణ రైతు కుటుంబానికి చెందని అనీల్ కుమార్ స్థానికంగా ప్రాథమిక విద్య పూర్తి చేసి, హైదరాబాద్‌లో ఉన్నత విద్య పూర్తి చేయగా ఉద్యోగం నిమిత్తం యూఏఈ వెళ్ళాడు. గత రెండు సంవత్సరాలు అక్కడ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ.. కొన్ని లాటరీలో పాల్గొన్నా డు. అనంతరం అనిల్‌కు ఇటీవల ఓ లాటరీ టికెట్లలో 240 కోట్ల రూపాయల బహుమతిని గెలుచుకున్నాడు.  కొడుకు ఫోన్ చేసి లాటరీ తగిలిన విషయం చెప్పాడని, ఎంతో సంతోషంగా ఉందని అనిల్ తల్లిదండ్రులు మాధవరావు, భూలక్ష్మీ ఆనందం వ్యక్తం చేశారు.


Related News

Visakhapatnam: దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే

Ganja Batch: అర్థరాత్రి గంజాయి బ్యాచ్ హల్‌చల్.. ప్రైవేట్ బస్సుపై దాడి..

Kakinada: పెళ్లి కారు టైర్ పేలి.. స్పాట్లోనే ముగ్గురు..

Shamshabad : ఎయిర్ బస్ కి ఏమైంది? 200 మంది..

Innova Car: హైవేపై ఇన్నోవా కారు పల్టీలు కొట్టి.. ఎలా దగ్ధం అయిందో చూడండి

Car Fire Accident: మరో ఘోర ప్రమాదం.. హైవేపై కారు దగ్ధం

Drugs: డ్రగ్స్‌ తీసుకున్న జంట.. ఓవర్ డోస్‌తో యువకుడు..

Big Stories

×