E-Paper
Advertisement

CM KCR : కేసీఆర్ ను కలిసిన కూసుకుంట్ల.. హామీలన్నీ నెరవేర్చాలని సీఎం సూచన..

CM KCR : కేసీఆర్ ను కలిసిన కూసుకుంట్ల.. హామీలన్నీ నెరవేర్చాలని సీఎం సూచన..

CM KCR : గెలిచామని గర్వపడకుండా బాధ్యతతో పని చేయాలని.. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా పని చేయాలని మునుగోడు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డికి సీఎం కేసీఆర్ సూచించారు. ఆయా శాఖల మంత్రులు, అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రణాళికా బద్దంగా ముందుకు సాగాలని జిల్లా నేతలను ఆదేశించారు. టీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకంతో మునుగోడు ప్రజలు మనల్ని గెలిపించారని.. ఆ విశ్వాసం నిలుపుకునేలా అభివృద్ధి చేసి చూపించాలన్నారు కేసీఆర్.

మునుగోడు విజయం తర్వాత తాజా ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. సీఎం కేసీఆర్ ను కలిశారు. మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులంతా కలిసి ప్రగతి భవన్ కు వెళ్లారు. ఎమ్మెల్యేగా గెలిచిన కూసుకుంట్లను ముఖ్యమంత్రి అభినందించారు. మునుగోడు గెలుపు కోసం పని చేసిన పార్టీ నేతలందరినీ అభినందించారు.

Tags

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×