E-Paper
Advertisement

CM KCR : కేసీఆర్ ను కలిసిన కూసుకుంట్ల.. హామీలన్నీ నెరవేర్చాలని సీఎం సూచన..

CM KCR : కేసీఆర్ ను కలిసిన కూసుకుంట్ల.. హామీలన్నీ నెరవేర్చాలని సీఎం సూచన..
Advertisement

CM KCR : గెలిచామని గర్వపడకుండా బాధ్యతతో పని చేయాలని.. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా పని చేయాలని మునుగోడు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డికి సీఎం కేసీఆర్ సూచించారు. ఆయా శాఖల మంత్రులు, అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రణాళికా బద్దంగా ముందుకు సాగాలని జిల్లా నేతలను ఆదేశించారు. టీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకంతో మునుగోడు ప్రజలు మనల్ని గెలిపించారని.. ఆ విశ్వాసం నిలుపుకునేలా అభివృద్ధి చేసి చూపించాలన్నారు కేసీఆర్.

మునుగోడు విజయం తర్వాత తాజా ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. సీఎం కేసీఆర్ ను కలిశారు. మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులంతా కలిసి ప్రగతి భవన్ కు వెళ్లారు. ఎమ్మెల్యేగా గెలిచిన కూసుకుంట్లను ముఖ్యమంత్రి అభినందించారు. మునుగోడు గెలుపు కోసం పని చేసిన పార్టీ నేతలందరినీ అభినందించారు.

Tags

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×