E-Paper
Advertisement

MLC Jeevan Reddy : టీఎస్‌పీఎస్సీ చైర్మన్ రాజీనామా వెంటనే ఆమోదించాలి.. గవర్నర్‌‌కు ఎమ్మెల్సీ లేఖ..

MLC Jeevan Reddy : టీఎస్‌పీఎస్సీ చైర్మన్ రాజీనామా వెంటనే ఆమోదించాలి.. గవర్నర్‌‌కు ఎమ్మెల్సీ లేఖ..

MLC Jeevan Reddy : టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలు వెంటనే ఆమోదించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గవర్నర్‌ తమిళిసైను రిక్వెస్ట్ చేశారు. ఈ విషయంపై ఆయన గవర్నర్‌ కు లేఖ రాశారు. నెల రోజులు గడుస్తున్నా టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలు గవర్నర్ ఆమోదించలేదని తెలిపారు.

నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీలో బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా విఫలమైందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉందన్నారు. టీఎస్‌పీఎస్సీ బోర్డు అనేక అవకతవకలకు పాల్పడిందని జీవన్ రెడ్డి ఆరోపించారు. టీఎస్‌పీఎస్సీ బోర్డు తప్పిదాలను గత ప్రభుత్వం కప్పిపుచ్చిందన్నారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్ లేకపోవడంతో ఉద్యోగాల భర్తీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నామని జీవన్ రెడ్డి తెలిపారు.

Related News

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big Stories

×