BigTV English
Advertisement

MP Bandi Sanjay: కాంగ్రెస్, బీఆర్ఎస్‌ పార్టీలపై విరుచుకుపడిన బండి సంజయ్

MP Bandi Sanjay: కాంగ్రెస్, బీఆర్ఎస్‌ పార్టీలపై విరుచుకుపడిన బండి సంజయ్

MP Bandi Sanjay about BRS and Congress(Telangana politics): బీఆర్ఎస్ కుటుంబ పార్టీ, కాంగ్రెస్ అవినీతి పార్టీ అని, ఈ రెండు పార్టీలకు బీజేపీ దూరం ఉంటుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్‌లను ప్రజలు చీదరించుకుంటున్నారన్నారు. బీఆర్ఎస్ త్వరలోనే కాంగ్రెస్ లో విలీనం అవుతుందన్నారు. అందుకే కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారన్నారు.


కాంగ్రెస్ పార్టీ విలీన నాటకం ఆడుతోందని, కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు జోడి బాగా కలుస్తుందని ఎంపీ బండి సంజయ్ అన్నారు.  కాంగ్రెస్ పార్టీలో సీఎం కావాలని ఎవరికి వారు ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య మాట ముచ్చట అయిపోయాయని వెల్లడించారు.

కేసీఆర్ ప్రస్థానం కాంగ్రెస్ తోనే మొదలైందని, అందుకే బీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తారన్నారు. కేటీఆర్ ఎక్కడ కాకుండా అవుతారని ఎద్దేవా చేశావరు. బీజేపీకి ఎవరి మద్దతు అవసరం లేదని, ప్రజల మద్దతు ఉంటే చాలన్నారు.


రుణమాఫీపై రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు.  అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ  రూ.లక్ష మాఫీ చేస్తామని చేయలేదని, తర్వాత కాంగ్రెస్ పార్టీ రూ.2లక్షల వరకు మాఫీ చేస్తామని చేయలేదని బండి సంజయ్ ఆరోపించారు. రైతులకు రుణమాఫీ చేయకుండా రెండు పార్టీలు నాటకాలు ఆడాయన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలను ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు.

Also Read: బిగుస్తున్న ఉచ్చు.. కేసీఆర్, హరీష్, ఈటలకు నోటీసులు

రుణమాఫీపై కాంగ్రెస్ పార్టీ మాట తప్పిందన్నారు. 64 లక్షల మంది రుణాలు తీసుకుంటే..కేవలం 22లక్షలమందికే రుణమాఫీ చేశారన్నారు. ఇక, ఆసరా పింఛన్, ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు.

Related News

KTR Resign Posters: కేటీఆర్ రాజీనామా!.. జూబ్లీలో పోస్టర్ల కలకలం

Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్ పోరులో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ.. బిగ్ టీవీ సర్వేలో సంచలన ఫలితాలు

Hydraa AV Ranganath: రూ.55వేల కోట్ల ఆస్తులను కాపాడాం.. సపోర్టుగా నిలిచిన ప్రజలకు థ్యాంక్స్: ఏవీ రంగనాథ్

Hanmakonda News: పొలాల్లోకి 2వేల నాటు కోళ్లు.. ఎగబడ్డ జనాలు.. ఒక్కొక్కరు పదేసి కోళ్లను..?

HYDRAA: ఇది కదా హైడ్రా అంటే.. రూ.వేల కోట్ల విలువైన భూముల గుర్తింపు.. భాగ్యనగర వాసులు హర్షం వ్యక్తం

Mahesh Kumar Goud: బీజేపీ ఎక్కడ పోటీ చేసినా.. అక్కడ ఓట్ చోరీ పక్కా..

Bandi Sanjay: ఆలయాలు కూల్చేస్తారా? 48 గంటలు టైం ఇస్తున్నా.. బండి సంజయ్ సంచలనం

Revanth Reddy Birthday: అభిమాని బర్త్ డే గిఫ్ట్.. ట్యాంక్ బండ్ పై సీఎం రేవంత్ సైకత శిల్పం

Big Stories

×