BigTV English

Kaleshwaram Probe: బిగుస్తున్న ఉచ్చు.. కేసీఆర్, హరీష్, ఈటలకు నోటీసులు

Kaleshwaram Probe: బిగుస్తున్న ఉచ్చు.. కేసీఆర్, హరీష్, ఈటలకు నోటీసులు

గత ప్రభుత్వంలోని ఇరిగేషన్‌, ఆర్థిక శాఖల మంత్రులకు నోటీసులు జారీ చేసే అవకాశముందని చెబుతున్నారు. ఇప్పటికే గత ప్రభుత్వంలో ఇరిగేషన్, ఆర్థిక, కాళేశ్వరంకు సంబంధించిన శాఖల్లో పని చేసిన సెక్రటరీలను కమిషన్ విచారించింది. కాగా.. ఇప్పుడు మరికొంత మంది కీలక నేతలకూ నోటీసులు జారీ చేసే ఛాన్స్ ఉందట. అలాగే.. ఇప్పటివరకు అఫిడవిట్ ఇవ్వని అధికారులపై కమిషన్‌ సీరియస్‌ గా ఉంది.

Also Read: కొత్త మలుపు తిరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు, భుజంగరావుకి మధ్యంతర బెయిల్


ఇప్పటివరకు కమిషన్‌ ముందుకు 50కిపైగా అఫిడవిట్స్ వచ్చాయి. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి.. ఆ డేటా ఆధారంగా మరికొంత మందికి సమన్లు జారీ ని తెలుస్తోంది. అఫిడవిట్ దాఖలు చేయని వారిలో మాజీ సీఎస్ కూడా ఉన్నారు. మాజీ మంత్రుల విచారణ అనంతరం వారిచ్చే అఫిడవిట్లు ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్‌కూ నోటీసులు ఇచ్చే అవకాశముంది.

Related News

Formula-E Race Case: ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు.. ఇద్దరు ఐఏఎస్ లపై చర్యలకు విజిలెన్స్ సిఫారసు

Telangana Group-1 Exam: టీజీపీఎస్సీకి హైకోర్టులో రిలీఫ్.. తెలంగాణ గ్రూప్-1 నియామకాలకు గ్రీన్‌సిగ్నల్

Hyderabad News: జూబ్లీహిల్స్ బైపోల్ పై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు, ఇంకా భ్రమల్లో ఆ పార్టీ

SC Stay On Elections: గిరిజన వర్సెస్ గిరిజనేతర.. ఆ 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీం స్టే

Rain: మళ్లీ అతిభారీ వర్షాలు వచ్చేస్తున్నయ్ భయ్యా.. కమ్ముకొస్తున్న పిడుగుల వాన, అలర్ట్‌గా ఉండండి..!

TGPSC Group-1: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

Medaram Maha Jatara: మేడారం మహాజాతర డిజిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల

Sammakka-Saralamma: వనదేవతలు సమ్మక్క- సారలమ్మలు అన్ని గమనిస్తున్నారు.. కేంద్రంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

Big Stories

×