BigTV English

Kaleshwaram Probe: బిగుస్తున్న ఉచ్చు.. కేసీఆర్, హరీష్, ఈటలకు నోటీసులు

Kaleshwaram Probe: బిగుస్తున్న ఉచ్చు.. కేసీఆర్, హరీష్, ఈటలకు నోటీసులు

గత ప్రభుత్వంలోని ఇరిగేషన్‌, ఆర్థిక శాఖల మంత్రులకు నోటీసులు జారీ చేసే అవకాశముందని చెబుతున్నారు. ఇప్పటికే గత ప్రభుత్వంలో ఇరిగేషన్, ఆర్థిక, కాళేశ్వరంకు సంబంధించిన శాఖల్లో పని చేసిన సెక్రటరీలను కమిషన్ విచారించింది. కాగా.. ఇప్పుడు మరికొంత మంది కీలక నేతలకూ నోటీసులు జారీ చేసే ఛాన్స్ ఉందట. అలాగే.. ఇప్పటివరకు అఫిడవిట్ ఇవ్వని అధికారులపై కమిషన్‌ సీరియస్‌ గా ఉంది.

Also Read: కొత్త మలుపు తిరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు, భుజంగరావుకి మధ్యంతర బెయిల్


ఇప్పటివరకు కమిషన్‌ ముందుకు 50కిపైగా అఫిడవిట్స్ వచ్చాయి. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి.. ఆ డేటా ఆధారంగా మరికొంత మందికి సమన్లు జారీ ని తెలుస్తోంది. అఫిడవిట్ దాఖలు చేయని వారిలో మాజీ సీఎస్ కూడా ఉన్నారు. మాజీ మంత్రుల విచారణ అనంతరం వారిచ్చే అఫిడవిట్లు ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్‌కూ నోటీసులు ఇచ్చే అవకాశముంది.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×