E-Paper
Advertisement

Nampally Exhibition : జనవరి 1 నుంచి నుమాయిష్‌..ఎన్ని రోజులంటే..?

Nampally Exhibition : జనవరి 1 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఆల్‌ ఇండియా ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభమవుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. 15 రోజుల పాటు జరిగే నుమాయిష్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌డ్డి చేతులమీదుగా ప్రారంభిస్తారని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడారు.

Nampally Exhibition : జనవరి 1 నుంచి నుమాయిష్‌..ఎన్ని రోజులంటే..?
Advertisement

Nampally Exhibition : జనవరి 1 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఆల్‌ ఇండియా ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభమవుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. 15 రోజుల పాటు జరిగే నుమాయిష్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌డ్డి చేతులమీదుగా ప్రారంభిస్తారని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడారు.

పారిశ్రామిక ప్రదర్శనకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. 15 రోజుల్లో లక్షలాది మంది ప్రజలు ప్రదర్శనను సందర్శిస్తారన్నారు. పారిశ్రామిక విప్లవం తర్వాత ఇదొక పెద్ద వేదికగా మారిందన్నారు. ఈసారి 2,400 పైచిలుకు ఎగ్జిబిటర్లు రాష్ట్రానికి రానున్నట్లు వెల్లడించారు.

Advertisement

తొలిసారిగా శాకాహారం రెస్టారెంట్‌ కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ప్రదర్శనకు వచ్చే సందర్శకులు విధిగా మాస్కులు ధరించాలని శ్రీధర్ బాబు సూచించారు. ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో కరోనా వైద్య పరీక్షలు కూడా చేయాలని సూచించారు. రాష్ట్రంల నుమాయిష్‌ను విజయవంతం చేయాలని ఆయన అని విజ్ఞప్తి చేశారు.

Tags

Related News

ఈసారి దక్షిణాది వంతు.. వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు, హైదరాబాద్‌లో అయితే..

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

Big Stories

Advertisement
×