E-Paper
Advertisement

Narayankhed : స్కూటీ నడిపిస్తుండగా గుండెపోటు..

Narayankhed : స్కూటీ నడిపిస్తుండగా గుండెపోటు..

Narayankhed : మరణం.. ఎప్పుడు.. ఎలా వస్తుందో చెప్పడం కష్టం. మీకు చూపించబోయేది ఇప్పుడు అలాంటి వీడియోనే. స్కూటీ నడుపుతున్న వ్యక్తికి గుండెపోటు వచ్చి నడిరోడ్డుపైనే తనువు చాలించాడు. ఆసుపత్రి తీసుకెళ్లే సమయానికే మృతిచెందాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ పట్టణంలో జరిగింది.

51 సంవత్సరాల కడావత్‌ దూప్యా సింగ్‌ దామరగిద్దలో ప్రభుత్వ టీచర్‌ గా పనిచేస్తున్నాడు. ఆదివారం కావడంతో పొలం పనులకు వెళ్లి తిరిగి వస్తుండగా గుండెపోటుకు గురై స్పాట్‌ లోనే చనిపోయాడు. మృతదేహానికి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేశారు. దూప్యానాయక్‌ మృతితో ఆయన స్వగ్రామమైన పీర్లతండాలో విషాదచాయలు అలుముకున్నాయి.

Tags

Related News

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

Big Stories

×