E-Paper
Advertisement

Narayankhed : స్కూటీ నడిపిస్తుండగా గుండెపోటు..

Narayankhed : స్కూటీ నడిపిస్తుండగా గుండెపోటు..
Advertisement

Narayankhed : మరణం.. ఎప్పుడు.. ఎలా వస్తుందో చెప్పడం కష్టం. మీకు చూపించబోయేది ఇప్పుడు అలాంటి వీడియోనే. స్కూటీ నడుపుతున్న వ్యక్తికి గుండెపోటు వచ్చి నడిరోడ్డుపైనే తనువు చాలించాడు. ఆసుపత్రి తీసుకెళ్లే సమయానికే మృతిచెందాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ పట్టణంలో జరిగింది.

51 సంవత్సరాల కడావత్‌ దూప్యా సింగ్‌ దామరగిద్దలో ప్రభుత్వ టీచర్‌ గా పనిచేస్తున్నాడు. ఆదివారం కావడంతో పొలం పనులకు వెళ్లి తిరిగి వస్తుండగా గుండెపోటుకు గురై స్పాట్‌ లోనే చనిపోయాడు. మృతదేహానికి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేశారు. దూప్యానాయక్‌ మృతితో ఆయన స్వగ్రామమైన పీర్లతండాలో విషాదచాయలు అలుముకున్నాయి.

Tags

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×