BigTV English

Eatela Rajender : ఈటెల రాజేందర్, హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే..

Eatela Rajender : ఈటెల రాజేందర్, హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే..

Eatela rajender : తెలంగాణను అప్పుల కుప్పగా మర్చి, తాగుడులో, దోపిడీలో, ప్రజలకు మాయమాటలు చెప్పడంలో కెసిఆర్ మాటలు కోటలు దాటుతున్నాయన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. రాష్ట్రంలో ప్రతి మనిషి మీద లక్ష రూపాయల అప్పు ఉందని ఘాటుగా టీఆరెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేశారు.


జనగామ జిల్లా లింగలఘనపూర్ మండలకేంద్రంలో అటల్ బిహారీ వాజపేయి జయంతి సందర్భంగా బీజేపీ జిల్లా, గ్రామ స్థాయి నాయకులతో కలిసి వాజ్ పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

కేసీఆర్ తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా తీర్చిదిద్దారని, గ్రామాల్లో సర్వే చేస్తే తాగడం తిండిలా సాధారణం అయ్యిందని తేలిందన్నారు భర్త తాగి మరణిస్తే వితంతువు ఫించన్ ఇస్తున్నాడే తప్ప ఆ కుటుంబానికి భరోసా లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాషాయజెండా రెపరెపలాడనుందని అన్నారు ఈటెల రాజేందర్.


Tags

Related News

Hyderabad News: హైదరాబాద్ రోడ్లపై తొలి టెస్లా కారు.. పూజ లేకుంటే 5 స్టార్ రాదు.. ఆపై పన్నుల మోత

Sangareddy SI Suspension: బిగ్ టీవీ ఎఫెక్ట్.. సంగారెడ్డిస రూరల్ ఎస్సై సస్పెన్షన్

New Osmania Hospital: ఉస్మానియా ఆసుపత్రికి సరికొత్త శోభ.. రెండు వేల పడకలు, 41 ఆపరేషన్ థియేటర్లు

Liquor Sales: లిక్కర్ షాపులకు దసరా కిక్కు.. రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు

Hydra Av Ranganath: వాటిని మాత్రమే కూల్చుతాం.. క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమిషనర్, ఇక హాయిగా నిద్రపోండి

Alay Balay Program: దత్తన్న గొప్ప‌త‌నం ఇదే.. అల‌య్ బ‌ల‌య్‌లో క‌విత స్పీచ్

Alai Balai 2025: 12 క్వింటాళ్ల మటన్‌.. 4000 వేల కిలోల చికెన్‌.. దత్తన్న దసరా

Hyderabad News: హైదరాబాద్‌లో రోప్ వే.. రెండేళ్లలో అందుబాటులోకి, ఖర్చు ఎంతో తెలుసా?

Big Stories

×