E-Paper
Advertisement

Eatela Rajender : ఈటెల రాజేందర్, హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే..

Eatela Rajender : ఈటెల రాజేందర్, హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే..

Eatela rajender : తెలంగాణను అప్పుల కుప్పగా మర్చి, తాగుడులో, దోపిడీలో, ప్రజలకు మాయమాటలు చెప్పడంలో కెసిఆర్ మాటలు కోటలు దాటుతున్నాయన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. రాష్ట్రంలో ప్రతి మనిషి మీద లక్ష రూపాయల అప్పు ఉందని ఘాటుగా టీఆరెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేశారు.

జనగామ జిల్లా లింగలఘనపూర్ మండలకేంద్రంలో అటల్ బిహారీ వాజపేయి జయంతి సందర్భంగా బీజేపీ జిల్లా, గ్రామ స్థాయి నాయకులతో కలిసి వాజ్ పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

కేసీఆర్ తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా తీర్చిదిద్దారని, గ్రామాల్లో సర్వే చేస్తే తాగడం తిండిలా సాధారణం అయ్యిందని తేలిందన్నారు భర్త తాగి మరణిస్తే వితంతువు ఫించన్ ఇస్తున్నాడే తప్ప ఆ కుటుంబానికి భరోసా లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాషాయజెండా రెపరెపలాడనుందని అన్నారు ఈటెల రాజేందర్.

Tags

Related News

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big Stories

×