BigTV English

Eatela Rajender : ఈటెల రాజేందర్, హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే..

Eatela Rajender : ఈటెల రాజేందర్, హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే..

Eatela rajender : తెలంగాణను అప్పుల కుప్పగా మర్చి, తాగుడులో, దోపిడీలో, ప్రజలకు మాయమాటలు చెప్పడంలో కెసిఆర్ మాటలు కోటలు దాటుతున్నాయన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. రాష్ట్రంలో ప్రతి మనిషి మీద లక్ష రూపాయల అప్పు ఉందని ఘాటుగా టీఆరెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేశారు.


జనగామ జిల్లా లింగలఘనపూర్ మండలకేంద్రంలో అటల్ బిహారీ వాజపేయి జయంతి సందర్భంగా బీజేపీ జిల్లా, గ్రామ స్థాయి నాయకులతో కలిసి వాజ్ పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

కేసీఆర్ తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా తీర్చిదిద్దారని, గ్రామాల్లో సర్వే చేస్తే తాగడం తిండిలా సాధారణం అయ్యిందని తేలిందన్నారు భర్త తాగి మరణిస్తే వితంతువు ఫించన్ ఇస్తున్నాడే తప్ప ఆ కుటుంబానికి భరోసా లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాషాయజెండా రెపరెపలాడనుందని అన్నారు ఈటెల రాజేందర్.


Tags

Related News

Komatireddy Rajagopalreddy: హమ్మయ్య..! రాజగోపాల్ రెడ్డి ఇగో చల్లారినట్టేనా?

Weather News: కుండపోత వర్షం.. సాయంత్రం నుంచి ఈ జిల్లాల్లో దంచుడే.. ఇంట్లోనే ఉంటే బెటర్

HYDRA Marshals strike: వెనక్కి తగ్గిన హైడ్రా మార్షల్స్.. విధులకు హాజరు.. ఆ హామీ నెరవేర్చకపోతే రాజీనామాలే!

Hydra Marshals: హైడ్రాకు షాక్‌ మార్షల్స్‌, సేవలను నిలిపివేత, అసలేం జరిగింది?

Metro Parking System: గుడ్ న్యూస్.. మెట్రో సరికొత్త పార్కింగ్ సిస్టమ్ సిద్ధం, మనుషులతో పనేలేదు!

Hyderabad News: జీహెచ్ఎంసీ నిఘా.. ఆ పని చేస్తే బుక్కయినట్టే, అసలు మేటరేంటి?

Big Stories

×