E-Paper
Advertisement

Non Veg Market : కిక్కిరిసిన మటన్, చికెన్ షాప్ లు.. ఉదయం నుంచే క్యూలో మాంసం ప్రియులు..

Non Veg Market : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి కొనసాగుతోనే ఉంది. ఇప్పటికే భోగీ, సంక్రాంతి పండుగలు ముగిశాయి. మూడవ రోజు కనుమ పండుగ అంటే నాన్ వెజ్ ప్రియులకు అత్యంత ప్రీతికరమైంది. సంకాంత్రి వేడుకల్లో భాగంగా చివరి రోజైన.. కనుమ నాడు నాన్ వెజ్ తినడం అనవాయితీగా వస్తుంది. కనుమ నాడు.. ముక్క లేనిదే ముద్దదిగదు అంటే అతిశయోక్తి కాదు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని చికెన్, మటన్ సెంటర్లు ఉదయం నుంచి రద్దీగా మారాయి. చికెన్, మటన్ లతో పోటీగా చేపలు అమ్ముడవుతున్నాయని తెలుస్తుంది.

Non Veg Market : కిక్కిరిసిన మటన్, చికెన్ షాప్ లు.. ఉదయం నుంచే క్యూలో మాంసం ప్రియులు..
Advertisement

Non Veg Market : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి కొనసాగుతోనే ఉంది. ఇప్పటికే భోగీ, సంక్రాంతి పండుగలు ముగిశాయి. మూడవ రోజు కనుమ పండుగ అంటే నాన్ వెజ్ ప్రియులకు అత్యంత ప్రీతికరమైంది. సంకాంత్రి వేడుకల్లో భాగంగా చివరి రోజైన.. కనుమ నాడు నాన్ వెజ్ తినడం అనవాయితీగా వస్తుంది. కనుమ నాడు.. ముక్క లేనిదే ముద్దదిగదు అంటే అతిశయోక్తి కాదు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని చికెన్, మటన్ సెంటర్లు ఉదయం నుంచి రద్దీగా మారాయి. చికెన్, మటన్ లతో పోటీగా చేపలు అమ్ముడవుతున్నాయని తెలుస్తుంది.

ఇక ప్రతి ఏటా లానే ఈ ఏడాది కూడా నాన్ వెజ్ ప్రియులు.. చికెన్ సెంటర్ల దగ్గర క్యూ కట్టారు. వినియోగదారుల డిమాండ్ ను గమనించి 30 రూపాయల నుంచి 50 రూపాయలు పెంచి చికెన్ వ్యాపారులు అమ్మకాలు జరుపుతున్నారని సమాచారం అందుతుంది. మరోవైపు చికెన్, మటన్ లతో పోటీగా చేపలు అమ్ముడవుతున్నాయి. పలు ప్రాంతాల్లో ముక్క కోసం రెండు గంటలకు పైగా క్యూలైన్‭లోనే నిల్చుని ఉన్నామని నాన్ వెజ్ ప్రియులు చెబుతున్నారు. ఎప్పటికంటే ఇవాళ రష్ ఎక్కువగా ఉందని నాన్ వెజ్ ప్రియులు చెబుతున్నారు.

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×