BigTV English
KCR Plan: రాములమ్మ దూకుడు.. బీఆర్ఎస్ నేతల బేజారు, ఎందుకు?
Vijayashanti: బీజేపీ ఇప్పటినుంచే ఆపరేషన్ స్టార్ట్.. ఎమ్మెల్సీ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

Vijayashanti: బీజేపీ ఇప్పటినుంచే ఆపరేషన్ స్టార్ట్.. ఎమ్మెల్సీ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

Congress MLC Vijayashanti: బీజేపీపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని వ్యతిరేక శక్తులను తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ దింపబోతుందని ఆమె వ్యాఖ్యానించారు. ‘వచ్చే ఎన్నికలకు బీజేపీ ఆపరేషన్ స్టార్ట్ చేసిందని అన్నారు. అందుకే తెలంగాణ ఉద్యమకారుల పై కుట్ర చేస్తుంది.  నాకు ఎమ్మెల్సీ ఇస్తే.. కొంతమంది అక్కసు వెళ్లగక్కుతున్నారు. నేను తెలంగాణ కోసం ఆస్తులు అమ్మాను. 2008లో కేసీఆర్ నా పార్టీని విలీనం చేయాలని రిక్వెస్ట్ చేస్తే.. పొత్తు కుదర్చుకున్నాను. కేసీఆర్ ను వదిలిపెట్టేది […]

Harish Rao: సీఎం రేవంత్ డైరెక్షన్‌లో మంత్రి శ్రీధర్ బాబు యాక్షన్ నడుస్తోంది: హరీష్ రావు
Heatwave Alert: అలర్ట్.. ఈ జిల్లాల్లో నిప్పులు చెరగనున్న భానుడు.. జర భద్రం!
Nara Lokesh: విద్యార్థుల ముందు గుంజీలు తీసిన HM సార్.. స్పందించిన లోకేష్.. వీడియో VIRAL
Telangana Assembly: ఎందుకీ నోటి దురద.. చివరకు సభ నుంచి BRS ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్..
Half-day schools: విద్యార్థులకు శుభవార్త.. తెలంగాణలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు
VC Sajjanar: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవారికి ఇలా చుక్కలు చూపించండి.. సజ్జనార్ సలహా!

VC Sajjanar: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవారికి ఇలా చుక్కలు చూపించండి.. సజ్జనార్ సలహా!

సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇన్‌ఫ్లుయెన్సర్ల మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. సోషల్ మీడియాలో పాపులారిటీ ఉందని అడ్డగోలుగా వ్యవహరిస్తామంటూ చట్టాలు చూస్తూ ఊరుకోవన్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ సోషల్ మీడియాలో ఫాలో కావద్దన్నారు. వెంటనే అలాంటి వారిని అన్ ఫాలో చేయాలని సూచించారు. “సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు అకౌంటబులిటీ అనేది ఉండాలి. […]

CM Revanth Reddy: నిర్మలా సీతారామన్, కిషన్ రెడ్డికి తేడా ఇదే.. ఢిల్లీలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిర్మలా సీతారామన్, కిషన్ రెడ్డికి తేడా ఇదే.. ఢిల్లీలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: బీఆర్ఎస్ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి‌. పంటలు ఎండిపోయినా, ప్రజల ప్రాణాలు పోతున్నా బీఆర్ఎస్ నేతలు డ్యాన్సులు వేస్తున్నారని మండిపడ్డారు. గురువారం ఢిల్లీలో మీడియాతో ఆయన చిట్‌చాట్ చేశారు. పలు అంశాలపై మాట్లాడారు. తొలుత ఎమ్మెల్సీ టికెట్ల వ్యవహారంపై మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు రానివారికి అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తానని హామీ ఇచ్చామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు అమలు చేసి చూపిస్తున్నామని గుర్తు చేశారు. […]

Raja Singh: రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు..  నేతల సీక్రెట్ సమావేశాలు
Speaker VS Jagadish Reddy: జగదీష్‌రెడ్డి వ్యాఖ్యల కలకలం.. సభలో గందరగోళం, ఆపై వాయిదా
Adi Vs Harishrao: హరీష్ రావుపై విప్ ఆది ఆగ్రహం.. ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకోం
We Own Infra Scam: బై బ్యాక్ స్కీం పేరుతో భారీ మోసం.. రూ.12 కోట్లు టోకరా
CM Revanth Reddy: చూస్తూ కూర్చుంటారా? ఎమ్మెల్యేలకు రేవంత్ వార్నింగ్

Big Stories

×