E-Paper
Advertisement
కాజీపేటలో నూతన రైల్వే డివిజన్ ఏర్పాటు.. కేంద్ర మంత్రికి కేటీఆర్ లేఖ
విద్యుత్ ఛార్జీల పెంపు.. క్లారిటీ ఇచ్చిన టీజీఈఆర్సీ!
మరో బిగ్ బాంబ్ పేల్చిన కల్వకుంట్ల కవిత..?
ఆటో గ్యాస్ కష్టాలకు చెక్.. రంగంలోకి దిగిన పౌర సరఫరాల శాఖ
అలియాబాద్‌లో దారుణం.. చిన్నారిపై వీదికుక్కల దాడి కలకలం
హైదరాబాద్‌లో దారుణం.. బిర్యానీలో గుట్కా ప్యాకెట్, ఏ హోటల్ అంటే?

హైదరాబాద్‌లో దారుణం.. బిర్యానీలో గుట్కా ప్యాకెట్, ఏ హోటల్ అంటే?

హైదరాబాద్‌లోని మియాపూర్‌ ప్రాంతంలో ఉన్న కిన్నెర గ్రాండ్ హోటల్ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. బిర్యానీకి పెట్టింది పేరుగా భావించే నగరంలో ఇలాంటి అమానవీయ ఘటనలు వెలుగులోకి రావడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యం పరాకాష్టకు చేరిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ నగరవాసులకు బిర్యానీ అంటే ప్రాణం. కానీ ఆ ప్రాణమే ఇప్పుడు ప్రమాదంలో పడేలా కనిపిస్తోంది. మియాపూర్ ప్రధాన రహదారిపై ఉన్న కిన్నెర గ్రాండ్ హోటల్‌లో చోటుచేసుకున్న ఉదంతం విస్తుపోయేలా చేస్తోంది. ఒక […]

అన్నదాతకు సాగు సెగ.. వాణిజ్య పంటల సాగుతో రైతులు విలవిల
మోదీ, పినరయి ఇద్దరూ ఒక్కటే.. కేర‌ళ‌లో కాంగ్రెస్ ను గెలిపించాలని రేవంత్ రెడ్డి పిలుపు
యాదాద్రి జిల్లాలో 108 సిబ్బంది రికార్డు.. ఏం చేశారంటే..?
మేడ్చల్‌లో అరాచకం.. కమర్షియల్ గ్యాస్ ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకే!

మేడ్చల్‌లో అరాచకం.. కమర్షియల్ గ్యాస్ ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకే!

LPG Black Market: స్వేచ్ఛ బ్యూరో: మేడ్చల్ పరిధిలో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ దందా రోజురోజుకు పెరుగుతోంది. సాధారణంగా రూ.1960కు లభించాల్సిన సిలిండర్‌ను కొందరు దందాగాళ్లు రూ.5500 వరకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనివల్ల చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, టీ స్టాళ్లు, ఫాస్ట్ ఫుడ్ కేంద్రాల యజమానులు గ్యాస్ కొరతతో వ్యాపారం నిలిచిపోతుందనే ఆందోళనలో ఉన్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని బ్లాక్ మార్కెట్ ముఠాలు […]

ఉద్యోగాల్లో భారీ కుట్ర.. జీవోల పేరుతో నిరుద్యోగుల గొంతు కోస్తున్నారు: కవిత

ఉద్యోగాల్లో భారీ కుట్ర.. జీవోల పేరుతో నిరుద్యోగుల గొంతు కోస్తున్నారు: కవిత

తెలంగాణలో డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టుల నియామకాల్లో ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బుధవారం బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రూప్-1 తరహాలోనే తమకు కావలసిన వారికి ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి వీలుగా జీవో నంబర్ 4ను తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. పీహెచ్‌డీ అభ్యర్థులకు ఏకంగా 25 మార్కుల వెయిటేజీ ఇవ్వడం వెనుక కుట్ర దాగి ఉందని విమర్శించారు. పీహెచ్‌డీ అడ్మిషన్లే […]

ఉత్కంఠగా మారిన పట్నం పాలిటిక్స్.. రాష్ట్రంలో అందరి చూపు అటువైపే..?
తెలంగాణ మీసేవ కేంద్రాల్లో సర్వీసు ధరల పెంపు.. ఏ సర్టిఫికెట్‌కు ఎంత కాస్ట్ అంటే..?
బీఆర్ఎస్ స్క్రిప్ట్ పార్లమెంట్‌లో చదువుతున్నారా?.. కిషన్ రెడ్డికి ఎంపీ చామల చురకలు

Big Stories

×