POCSO Case: షాబాద్ ఘటన మరువక ముందే మరో దారుణం చోటు చేసుకుంది. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. ఓ యువకుడు గోడ దూకి వచ్చి మైనర్ బాలికపై అఘాయిత్యం చేయడానికి పాల్పడ్డాడు. దీంతో భాలిక కేకలు వేయండంతో తన ఇంటి వారు చూసి యువకుడి పై బాలిక తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు అతడిపై ఫోక్సో కేసుపెట్టి వదిలేశారు. ఆయువకుడు తిరిగి మల్లీ ఆ బాలిక వద్దకు వెల్లాడని తల్లితండ్రులు తెలిపారు. యాదాద్రి జిల్లాలోని నిందితుడు బాలెంల చైతన్యపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. అయితే కేసు అనంతరం ఎస్ఐ రిమాండుకు పంపించకుండా యువకుడిని వదిలేశాడు. ఇలా చేయండం వలనే మల్లి తిరిగి తన కూతురుని తీసుకువెల్లాడని బాలిక తల్లి తండ్రుల ఆవేదన వక్తం చేశారు.
Also read: Beerla Ilaiah: బీఆర్ఎస్ పార్టీపై బాంబ్ పేల్చిన బీర్ల ఐలయ్య.. కేటీఆర్ను పని ఖతం..!
కుటుంభ సంభ్యుల ఫిర్యాధుతో పోలీసుల రంగంలోకి దిగారు. యువకుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. తన కూతురి పరిస్థితి ఎలా ఉందో అంటూ భాదిత తల్లితండ్రులు వాపోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సంచలంనం సృష్టించిన షాబాద్ ఘటన మరువక ముందే ఈ కేసుపై మల్లీ ఉత్కంఠం రేపుతుంది.
Also read: Power Complaints: మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉందా.. వెంటనే ఇలా చేయండి?