E-Paper
Advertisement

Praja Bhavan : చెప్పిన మాట నిలబెట్టుకున్న సీఎం.. ప్రజా భవన్‌ వద్ద ఆంక్షలు ఎత్తివేత..

Praja Bhavan : చెప్పిన మాట నిలబెట్టుకున్న సీఎం.. ప్రజా భవన్‌ వద్ద ఆంక్షలు ఎత్తివేత..
telangana news live

Praja Bhavan today news(Telangana news live):

బీఆర్‌ఎస్‌ పాలనలో మాజీ సీఎం కేసీఆర్‌ అధికారిక నివాసం ప్రగతిభవన్‌ ఇప్పడు ప్రజా భవన్‌గా మారింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రగతిభవన్‌ను.. ప్రజా భవన్‌గా చేస్తామని రేవంత్‌రెడ్డి చెప్పారు. చెప్పినట్టుగానే ఎన్నికల్లో విజయం సాధించిన రేవంత్‌ ప్రగతిభవన్‌ను ప్రజా భవన్‌గా మార్చడంతో ఆంక్షలు ఎత్తివేసింది కాంగ్రెస్‌ సర్కార్‌. దీంతో ఎలాంటి రూల్స్‌ లేకుండా మామూలుగానే వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. ట్రాఫిక్ సమస్య కూడా తగ్గడంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పాయి.

ఇచ్చిన హామీ మేరకు ఓ వైపు ప్రమాణస్వీకార కార్యక్రమం నడుస్తుండగానే ప్రగతిభవన్‌ బారికేడ్లను కూల్చే చర్యలకు ఆదేశించారు రేవంత్. దీంతో ప్రగతిభవన్‌ ముందు ఉన్న బ్యారికేడ్లు, గ్రిల్స్‌ని పోలీసులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది తొలగించారు. అంతేకాకుండా ప్రగతి భవన్ ముందు రోడ్డుపై ఉన్న బ్యారికేడ్స్ లోపల నుంచి కూడా వాహనాలు వెళ్లేందుకు ట్రాఫిక్ పోలీసులు అనుమతించారు.

Related News

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Big Stories

×