E-Paper
Advertisement

Praja Bhavan : చెప్పిన మాట నిలబెట్టుకున్న సీఎం.. ప్రజా భవన్‌ వద్ద ఆంక్షలు ఎత్తివేత..

Praja Bhavan : చెప్పిన మాట నిలబెట్టుకున్న సీఎం.. ప్రజా భవన్‌ వద్ద ఆంక్షలు ఎత్తివేత..
Advertisement
telangana news live

Praja Bhavan today news(Telangana news live):

బీఆర్‌ఎస్‌ పాలనలో మాజీ సీఎం కేసీఆర్‌ అధికారిక నివాసం ప్రగతిభవన్‌ ఇప్పడు ప్రజా భవన్‌గా మారింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రగతిభవన్‌ను.. ప్రజా భవన్‌గా చేస్తామని రేవంత్‌రెడ్డి చెప్పారు. చెప్పినట్టుగానే ఎన్నికల్లో విజయం సాధించిన రేవంత్‌ ప్రగతిభవన్‌ను ప్రజా భవన్‌గా మార్చడంతో ఆంక్షలు ఎత్తివేసింది కాంగ్రెస్‌ సర్కార్‌. దీంతో ఎలాంటి రూల్స్‌ లేకుండా మామూలుగానే వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. ట్రాఫిక్ సమస్య కూడా తగ్గడంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పాయి.

ఇచ్చిన హామీ మేరకు ఓ వైపు ప్రమాణస్వీకార కార్యక్రమం నడుస్తుండగానే ప్రగతిభవన్‌ బారికేడ్లను కూల్చే చర్యలకు ఆదేశించారు రేవంత్. దీంతో ప్రగతిభవన్‌ ముందు ఉన్న బ్యారికేడ్లు, గ్రిల్స్‌ని పోలీసులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది తొలగించారు. అంతేకాకుండా ప్రగతి భవన్ ముందు రోడ్డుపై ఉన్న బ్యారికేడ్స్ లోపల నుంచి కూడా వాహనాలు వెళ్లేందుకు ట్రాఫిక్ పోలీసులు అనుమతించారు.

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×