E-Paper
Advertisement

Praja Bhavan : చెప్పిన మాట నిలబెట్టుకున్న సీఎం.. ప్రజా భవన్‌ వద్ద ఆంక్షలు ఎత్తివేత..

Praja Bhavan : చెప్పిన మాట నిలబెట్టుకున్న సీఎం.. ప్రజా భవన్‌ వద్ద ఆంక్షలు ఎత్తివేత..
Advertisement
telangana news live

Praja Bhavan today news(Telangana news live):

బీఆర్‌ఎస్‌ పాలనలో మాజీ సీఎం కేసీఆర్‌ అధికారిక నివాసం ప్రగతిభవన్‌ ఇప్పడు ప్రజా భవన్‌గా మారింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రగతిభవన్‌ను.. ప్రజా భవన్‌గా చేస్తామని రేవంత్‌రెడ్డి చెప్పారు. చెప్పినట్టుగానే ఎన్నికల్లో విజయం సాధించిన రేవంత్‌ ప్రగతిభవన్‌ను ప్రజా భవన్‌గా మార్చడంతో ఆంక్షలు ఎత్తివేసింది కాంగ్రెస్‌ సర్కార్‌. దీంతో ఎలాంటి రూల్స్‌ లేకుండా మామూలుగానే వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. ట్రాఫిక్ సమస్య కూడా తగ్గడంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పాయి.

ఇచ్చిన హామీ మేరకు ఓ వైపు ప్రమాణస్వీకార కార్యక్రమం నడుస్తుండగానే ప్రగతిభవన్‌ బారికేడ్లను కూల్చే చర్యలకు ఆదేశించారు రేవంత్. దీంతో ప్రగతిభవన్‌ ముందు ఉన్న బ్యారికేడ్లు, గ్రిల్స్‌ని పోలీసులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది తొలగించారు. అంతేకాకుండా ప్రగతి భవన్ ముందు రోడ్డుపై ఉన్న బ్యారికేడ్స్ లోపల నుంచి కూడా వాహనాలు వెళ్లేందుకు ట్రాఫిక్ పోలీసులు అనుమతించారు.

Related News

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

Big Stories

Advertisement
×