E-Paper
Advertisement

Ranga Reddy : పాము కాట్లకు గురవుతున్న విద్యార్ధులు.. పట్టించుకోని పాఠశాల సిబ్బంది..

Ranga Reddy : పాము కాట్లకు గురవుతున్న విద్యార్ధులు.. పట్టించుకోని పాఠశాల సిబ్బంది..

Ranga Reddy : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ సమీపంలోని పెద్ద ఎల్కిచర్ల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి విద్యార్థిని అక్షిత పాముకాటుకు గురైంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. టాయిలెట్‌ కోసం వెళ్లిన విద్యార్థినిని… పాము.. మూడు చోట్ల కాట్లు వేయటంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ఊహించన ఘటనతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు.

పాఠశాలలో పరిశుభ్రత లేదని..పిచ్చిమొక్కలు ఉండటం వల్ల దుర్గంధం, దుర్వాసన వస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

చదువుకుందామని స్కూలుకి వెళ్తున్న పిల్లలు పాము కాటుకు గురై ఆస్పత్రుల పాలవ్వాల్సిన పరిస్థితులపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం వందల కోట్ల స్కూళ్ల అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నామని చెబుతున్నా వాస్తవ పరిస్థితులు మరోలా ఉన్నాయి. దానికి ఉదాహరణే షాద్ నగర్ ఘటన

Tags

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×