E-Paper
Advertisement

Ranga Reddy : పాము కాట్లకు గురవుతున్న విద్యార్ధులు.. పట్టించుకోని పాఠశాల సిబ్బంది..

Ranga Reddy : పాము కాట్లకు గురవుతున్న విద్యార్ధులు.. పట్టించుకోని పాఠశాల సిబ్బంది..
Advertisement

Ranga Reddy : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ సమీపంలోని పెద్ద ఎల్కిచర్ల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి విద్యార్థిని అక్షిత పాముకాటుకు గురైంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. టాయిలెట్‌ కోసం వెళ్లిన విద్యార్థినిని… పాము.. మూడు చోట్ల కాట్లు వేయటంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ఊహించన ఘటనతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు.

పాఠశాలలో పరిశుభ్రత లేదని..పిచ్చిమొక్కలు ఉండటం వల్ల దుర్గంధం, దుర్వాసన వస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

Advertisement

చదువుకుందామని స్కూలుకి వెళ్తున్న పిల్లలు పాము కాటుకు గురై ఆస్పత్రుల పాలవ్వాల్సిన పరిస్థితులపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం వందల కోట్ల స్కూళ్ల అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నామని చెబుతున్నా వాస్తవ పరిస్థితులు మరోలా ఉన్నాయి. దానికి ఉదాహరణే షాద్ నగర్ ఘటన

Tags

Related News

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×