E-Paper
Advertisement

Lok Sabha Elections 2024: ప్రముఖులు ఎక్కడెక్కడ ఓటు వేశారంటే..?

Lok Sabha Elections 2024: ప్రముఖులు ఎక్కడెక్కడ ఓటు వేశారంటే..?
Advertisement

Celebrities Caste Their Vote in Telangana: తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఓటు వేయడం తమకు ఆనందంగా ఉందన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

ఎవరెవరు ఎక్కడెక్కడ ఓటు వేశారంటే..?

Advertisement

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ – హైదరాబాద్ లోని రామ్ నగర్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు

సీఎం రేవంత్ రెడ్డి – కొడంగల్ లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు

Advertisement

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధిరలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు

మంత్రి సీతక్క ములుగులోని జగ్గయ్యపేటలో ఓటు హక్కు వినియోగించుకున్నారు

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి – నల్లగొండలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు

Also Read: Telangana: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో మొత్తం ఎంతమందంటే..?

మంత్రి కొండా సురేఖ – పరకాలలోని వంచనగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు – ఖమ్మం జిల్లా గొల్లగూడెంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి – ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ – హుస్నాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు

మాజీ సీఎం కేసీఆర్ – సిద్ధిపేట జిల్లా చింతమడకలో ఓటు హక్కు వినియోగించుకున్నారు

కేటీఆర్ – బంజారాహిల్స్ లోని నందినగర్ లో కుటంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు

మందకృష్ణ మాదిగ – న్యూశాయంపేటలో ఓటు హక్కు వినియోగించుకున్నారు

ఎంపీ అసదుద్దీన్ – వట్టపల్లి జైన్ హిల్స్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు

సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ – జూబ్లీహిల్స్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు

హీరో అల్లు అర్జున్ – ఫిలీంనగర్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు

Related News

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×