E-Paper
Advertisement

Express Train Incident: ట్రైన్ చక్రాలకు నిప్పు.. ఒక్కసారిగా అందరూ పొలాల్లోకి దూకి..

Express Train Incident: ట్రైన్ చక్రాలకు నిప్పు.. ఒక్కసారిగా అందరూ పొలాల్లోకి దూకి..
Advertisement

Express Train Incident:  తూర్పుగోదావరి జిల్లాలో ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం జరిగింది. విశాఖపట్నం – మహబూబ్ నగర్ రైలు.. అనపర్తి , రాజమండ్రి మధ్యలో ట్రైన్ చక్రాలు బ్రేక్ పట్టి నిప్పురవ్వలు ఏర్పడ్డాయి. వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ ట్రైన్ ను నిలిపి వేసి.. ప్రయాణికులను పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దింపేశారు. దాదాపు 20 నిమిషాల పాటు ట్రైన్ అక్కడే ఆపివేశారు. ట్రైన్ చక్రాలలో ఒక్కసారిగా నిప్పులు చెలరేగడంతో ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. అనంతరం బ్రేకులను సరిచేసి రాజమండ్రి స్టేషన్ వద్దకు తీసుకొని వచ్చారు. బ్రేకులు పట్టిన బోగిని రాజమండ్రి స్టేషన్‌‌లో మార్చారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×