E-Paper
Advertisement

Tej Pratap Pushed Party Leaders on Stage: కార్యకర్తను తోసేసిన లాలూ ప్రసాద్ కుమారుడు.. వీడియో వైరల్!

Tej Pratap Pushed Party Leaders on Stage: కార్యకర్తను తోసేసిన లాలూ ప్రసాద్ కుమారుడు.. వీడియో వైరల్!
Advertisement

Lallu Prasad’s Son Tej Pratap Pushed Party Leaders on Stage: లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ సహనాన్ని కోల్పోయారు. స్టేజ్ పైన ఉన్న సొంత పార్టీ కార్యకర్తను క్రిందకు తోసేసాడు. మీసా భారతి నామినేషన్ సందర్భంగా నిర్వహించిన సభలో ఈ సంఘటన జరిగింది.

పాటలిపుత్ర లోక్ సభ స్థానం కోసం లాలూ కుమార్తె మీసా భారతి నామినేషన్ వేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో తేజ్ ప్రతాప్ పాల్గొన్నారు. అప్పుడు ఓ కార్యకర్త తేజ్ ప్రతాప్ దగ్గరకు వచ్చి హంగామా చేశాడు. దీంతో ప్రతాప్ ఆ కార్యకర్తను తోసేసాడు. స్టేజ్ పైన ఉన్న ఇతర కార్యకర్తలు అతడిని సముదాయించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తేజ్ ప్రతాప్ ప్రవర్తను పలువురు తప్పుబడుతున్నారు.

Advertisement

బీజేపీ నేత రామ్ కృపాల్ యాదవ్ పై మీసా భారతి పోటీ చేస్తున్నారు. జూన్ 1న అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. 2014, 2019 లోక్ సభ ఎన్నికల్లో రామ్ కృపాల్ యాదవ్ చేతిలో మీసా భారతి ఓడిపోయారు.

Also Read: గురుద్వారకు మోదీ.. భక్తులకు స్వయంగా వడ్డించిన ప్రధాని

Advertisement

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×