BigTV English
Advertisement

Tej Pratap Pushed Party Leaders on Stage: కార్యకర్తను తోసేసిన లాలూ ప్రసాద్ కుమారుడు.. వీడియో వైరల్!

Tej Pratap Pushed Party Leaders on Stage: కార్యకర్తను తోసేసిన లాలూ ప్రసాద్ కుమారుడు.. వీడియో వైరల్!

Lallu Prasad’s Son Tej Pratap Pushed Party Leaders on Stage: లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ సహనాన్ని కోల్పోయారు. స్టేజ్ పైన ఉన్న సొంత పార్టీ కార్యకర్తను క్రిందకు తోసేసాడు. మీసా భారతి నామినేషన్ సందర్భంగా నిర్వహించిన సభలో ఈ సంఘటన జరిగింది.


పాటలిపుత్ర లోక్ సభ స్థానం కోసం లాలూ కుమార్తె మీసా భారతి నామినేషన్ వేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో తేజ్ ప్రతాప్ పాల్గొన్నారు. అప్పుడు ఓ కార్యకర్త తేజ్ ప్రతాప్ దగ్గరకు వచ్చి హంగామా చేశాడు. దీంతో ప్రతాప్ ఆ కార్యకర్తను తోసేసాడు. స్టేజ్ పైన ఉన్న ఇతర కార్యకర్తలు అతడిని సముదాయించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తేజ్ ప్రతాప్ ప్రవర్తను పలువురు తప్పుబడుతున్నారు.

బీజేపీ నేత రామ్ కృపాల్ యాదవ్ పై మీసా భారతి పోటీ చేస్తున్నారు. జూన్ 1న అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. 2014, 2019 లోక్ సభ ఎన్నికల్లో రామ్ కృపాల్ యాదవ్ చేతిలో మీసా భారతి ఓడిపోయారు.


Also Read: గురుద్వారకు మోదీ.. భక్తులకు స్వయంగా వడ్డించిన ప్రధాని

Related News

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

Pawan Vijay: పవన్ చేసిన ధైర్యం విజయ్ చేయలేక పోతున్నారా?

Project Vishnu: భారత్ బ్రహ్మాస్త్రం రెడీ.. విష్ణు మిసైల్ స్పెషాలిటీస్ ఇవే..

Vote Chori: ఓటు చోరీ వ్యవహారం.. రంగంలోకి బ్రెజిల్ మోడల్ లారిస్సా, ఇంతకీ మోడల్ ఏమంది?

Bihar Assembly Election 2025: బీహార్‌ తొలి విడత పోలింగ్‌.. 121 స్థానాలకు బరిలో 1,314 మంది

Delhi Air Pollution: వాయు కాలుష్యంతో దిల్లీ ఉక్కిరిబిక్కిరి.. సాయం చేసేందుకు ముందుకొచ్చిన చైనా

TVK Vijay: ఒంటరిగానే బరిలోకి టీవీకే.. సీఎం అభ్యర్థిగా హీరో విజయ్

UP Minor Girl: ఫాలోవర్స్ పెంచుకునేందుకు హిందూ దేవుళ్లపై చీప్ కామెంట్స్, టీనేజర్ తోపాటు పేరెంట్స్ అరెస్ట్!

Big Stories

×