E-Paper
Advertisement

Tej Pratap Pushed Party Leaders on Stage: కార్యకర్తను తోసేసిన లాలూ ప్రసాద్ కుమారుడు.. వీడియో వైరల్!

Tej Pratap Pushed Party Leaders on Stage: కార్యకర్తను తోసేసిన లాలూ ప్రసాద్ కుమారుడు.. వీడియో వైరల్!

Lallu Prasad’s Son Tej Pratap Pushed Party Leaders on Stage: లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ సహనాన్ని కోల్పోయారు. స్టేజ్ పైన ఉన్న సొంత పార్టీ కార్యకర్తను క్రిందకు తోసేసాడు. మీసా భారతి నామినేషన్ సందర్భంగా నిర్వహించిన సభలో ఈ సంఘటన జరిగింది.

పాటలిపుత్ర లోక్ సభ స్థానం కోసం లాలూ కుమార్తె మీసా భారతి నామినేషన్ వేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో తేజ్ ప్రతాప్ పాల్గొన్నారు. అప్పుడు ఓ కార్యకర్త తేజ్ ప్రతాప్ దగ్గరకు వచ్చి హంగామా చేశాడు. దీంతో ప్రతాప్ ఆ కార్యకర్తను తోసేసాడు. స్టేజ్ పైన ఉన్న ఇతర కార్యకర్తలు అతడిని సముదాయించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తేజ్ ప్రతాప్ ప్రవర్తను పలువురు తప్పుబడుతున్నారు.

బీజేపీ నేత రామ్ కృపాల్ యాదవ్ పై మీసా భారతి పోటీ చేస్తున్నారు. జూన్ 1న అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. 2014, 2019 లోక్ సభ ఎన్నికల్లో రామ్ కృపాల్ యాదవ్ చేతిలో మీసా భారతి ఓడిపోయారు.

Also Read: గురుద్వారకు మోదీ.. భక్తులకు స్వయంగా వడ్డించిన ప్రధాని

Related News

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

Big Stories

×