E-Paper
Advertisement

Revanth Reddy : కేసీఆర్ తో స్రవంతి భేటీ వార్తలపై రేవంత్ రియాక్షన్..ఓటమి భయంతోనే బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని ఫైర్

Revanth Reddy : కేసీఆర్ తో స్రవంతి భేటీ వార్తలపై రేవంత్ రియాక్షన్..ఓటమి భయంతోనే బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని ఫైర్
Advertisement

Revanth Reddy : తెలంగాణ సీఎం కేసీఆర్ తో మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి భేటీ అయ్యారన్న వార్తలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. దుబ్బాక తరహాలో ఫేక్ పార్టీ బీజేపీ మునుగోడులోనూ బరితెగించిందని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి, మునుగోడు ఆడబిడ్డ పాల్వాయి స్రవంతిపై మార్ఫింగ్ ఫోటోలతో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఓటమి ఖాయమన్న భయం ఉన్నవాళ్లే ఇలాంటి నీచనానికి దిగజారుతారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×