EPAPER

Revanth Reddy : కేసీఆర్ తో స్రవంతి భేటీ వార్తలపై రేవంత్ రియాక్షన్..ఓటమి భయంతోనే బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని ఫైర్

Revanth Reddy : కేసీఆర్ తో స్రవంతి భేటీ వార్తలపై రేవంత్ రియాక్షన్..ఓటమి భయంతోనే బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని ఫైర్

Revanth Reddy : తెలంగాణ సీఎం కేసీఆర్ తో మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి భేటీ అయ్యారన్న వార్తలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. దుబ్బాక తరహాలో ఫేక్ పార్టీ బీజేపీ మునుగోడులోనూ బరితెగించిందని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి, మునుగోడు ఆడబిడ్డ పాల్వాయి స్రవంతిపై మార్ఫింగ్ ఫోటోలతో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఓటమి ఖాయమన్న భయం ఉన్నవాళ్లే ఇలాంటి నీచనానికి దిగజారుతారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.


Related News

Supreme Court: సుప్రీంకోర్టు కీలక తీర్పు.. వయసు నిర్ధారణకు ఆధార్ ప్రామాణికం కాదు

Cyclone Dana: ‘దానా’ తుపాను ఎఫెక్ట్‌.. పలు రైళ్లతో పాటు ఆ ఎగ్జామ్స్ కూడా రద్దు!

AP Cabinet Meeting: సిలిండర్లపై మూడు గ్యాస్‌ కంపెనీలతో ఒప్పందం.. మంత్రి నాదెండ్ల మనోహర్‌

Kaleshwaram Investigation: మరోసారి కాళేశ్వరం బహిరంగ విచారణ.. కాళేశ్వరం ఓపెన్ కోర్టు

IAS Officer Amoy Kumar: ఐఏఎస్ అమోయ్ కుమార్ అక్రమాల పుట్ట పగలనుందా? అమోయ్ సొమ్మంతా ఎక్కడ?

Bengaluru: బెంగళూరులో భారీ వర్షం.. కుప్పకూలిన భారీ భవనం.. ఒకరు మృతి

Jagga Reddy: కేటీఆర్‌కు ప్రాక్టికల్ నాలెడ్జి లేదు.. అంతా బుక్ నాలెడ్జ్.. జగ్గారెడ్డి ఫైర్

Big Stories

×