E-Paper
Advertisement

Road accident: చెట్టును ఢీకొన్న కారు.. ఎస్సై సహా ముగ్గురి మృతి..

Road accident: చెట్టును ఢీకొన్న కారు.. ఎస్సై సహా ముగ్గురి మృతి..
Road accident in telangana

Road accident in telangana(Local news telangana): కారు చెట్టును ఢీ కొనడంతో ఎస్సైతో పాటు ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నసాగర్ వద్ద జాతీయ రమదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలిని పోలీసులు పరిశీలించారు.

మృతులను నంద్యాల జిల్లా ప్యాపిలి ఎసై వెంకటరమణ, ఆయన అల్లుడు పవన్ సాయి, డ్రైవర్ చంద్రగా గుర్తించారు పోలీసులు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన ఎస్ఐ కుమార్తె అనూషను మహబూబ్ నగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు.

Tags

Related News

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Big Stories

×