BigTV English

Road accident: చెట్టును ఢీకొన్న కారు.. ఎస్సై సహా ముగ్గురి మృతి..

Road accident: చెట్టును ఢీకొన్న కారు.. ఎస్సై సహా ముగ్గురి మృతి..
Road accident in telangana

Road accident in telangana(Local news telangana): కారు చెట్టును ఢీ కొనడంతో ఎస్సైతో పాటు ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నసాగర్ వద్ద జాతీయ రమదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలిని పోలీసులు పరిశీలించారు.


మృతులను నంద్యాల జిల్లా ప్యాపిలి ఎసై వెంకటరమణ, ఆయన అల్లుడు పవన్ సాయి, డ్రైవర్ చంద్రగా గుర్తించారు పోలీసులు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన ఎస్ఐ కుమార్తె అనూషను మహబూబ్ నగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు.


Tags

Related News

Kavitha: కవిత ఔట్.. బీఆర్ఎస్ సేఫ్.. ప్లాన్ అదుర్స్!

CM Revanth: మూసీ పునరుజ్జీవ పథకంలో కీలక ఘట్టం.. హైదరాబాద్‌కు 20 టీఎంసీల నీరు తరలించాలని నిర్ణయం!

Weather News: మళ్లీ భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో కుండపోత వాన, పిడుగులు పడే ఛాన్స్

KTR: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. కవితను అందుకోసమే సస్పెండ్ చేశాం..

Dussehra holidays: తెలంగాణలో దసరా సెలవు.. విద్యార్థులు ఫుల్ ఎంజాయ్, టూర్ ప్లానింగ్

T Fiber Net: తెలంగాణలో టీ-ఫైబర్‌.. దసరాకు మిస్సయితే, కార్తీకమాసం ఖాయం?

Big Stories

×