E-Paper
Advertisement

Anantapur: RTC బస్సు ప్రమాదం.. పంట పొలాల్లోకి దూసుకెళ్లి..

Anantapur: RTC బస్సు ప్రమాదం.. పంట పొలాల్లోకి దూసుకెళ్లి..
Advertisement

Anantapur:  అనంతపురం జిల్లా పెను ప్రమాదం చోటుచుసుకుంది. పుట్లూరు పాఠశాల నుండి మోడల్ స్కూల్, జెడ్పీ స్కూలు పిల్లులను ఆర్టీపీ బస్సులో తీసుకొని మడ్డిపల్లికి వెళ్తుండగా.. చింతకుంట దగ్గరు బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. గమనించిన స్థానికులు వెంటనే సహాయ చర్యలు చేపట్టి పిల్లలను కిందికి దింపారు. బస్సులో 50 మంది విద్యార్థులు ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో ఓ ముగ్గురు విద్యార్థులకు స్పల్ప గాయాలు అయ్యాయి. ఒక్కసారిగా స్టీరింగ్ స్ట్రక్ కావడంతో పొలాల్లోకి దూసుకెళ్ళిందని సమాచారం.

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×