E-Paper
Advertisement

Anantapur: RTC బస్సు ప్రమాదం.. పంట పొలాల్లోకి దూసుకెళ్లి..

Anantapur: RTC బస్సు ప్రమాదం.. పంట పొలాల్లోకి దూసుకెళ్లి..

Anantapur:  అనంతపురం జిల్లా పెను ప్రమాదం చోటుచుసుకుంది. పుట్లూరు పాఠశాల నుండి మోడల్ స్కూల్, జెడ్పీ స్కూలు పిల్లులను ఆర్టీపీ బస్సులో తీసుకొని మడ్డిపల్లికి వెళ్తుండగా.. చింతకుంట దగ్గరు బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. గమనించిన స్థానికులు వెంటనే సహాయ చర్యలు చేపట్టి పిల్లలను కిందికి దింపారు. బస్సులో 50 మంది విద్యార్థులు ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో ఓ ముగ్గురు విద్యార్థులకు స్పల్ప గాయాలు అయ్యాయి. ఒక్కసారిగా స్టీరింగ్ స్ట్రక్ కావడంతో పొలాల్లోకి దూసుకెళ్ళిందని సమాచారం.

Related News

12 ఏళ్ల తర్వాత.. ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం విజయ్ ‘క్రేజీ’ భేటీ!

Kakinada Explosion: వేటపాలెం పేలుడు ఘటనలో గుండె పగిలే.. లైవ్ విజువల్స్!

Adulterated Milk: కల్తీ పాలకు కారణం అదేనా? విజయ్ డైరీ చైర్మన్ చలసాని సంచలన వ్యాఖ్యలు!

Isha Foundation: ఇషా ఫౌండేషన్ లో మహా శివునికి దివ్య దర్శనం.. ఈ వీడియో చూస్తే గూస్ బంప్స్ పక్క

Raghavender Reddy: ఊరికి కరెంట్, రోడ్లు, 60 ఇల్లులు ఇచ్చారు..! సార్ ఎంత మంచివారంటే.. గ్రామస్తులు ఎమోషనల్

Raghavender Reddy: బిగ్ టీవీ చైర్మన్ తండ్రి మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి

Errabelli Dayakar: వెన్నం కుటుంబానికి తీరని లోటు.. రాఘవేందర్ రెడ్డి మృతికి ఎర్రబెల్లి సంతాపం

CM Revanth: వెన్నం రాఘవేంద్ర రెడ్డి కన్నుమూత.. నివాళులర్పించిన ముఖ్యమంత్రి

Big Stories

×