BigTV English
Advertisement

Anantapur: RTC బస్సు ప్రమాదం.. పంట పొలాల్లోకి దూసుకెళ్లి..

Anantapur: RTC బస్సు ప్రమాదం.. పంట పొలాల్లోకి దూసుకెళ్లి..


Anantapur:  అనంతపురం జిల్లా పెను ప్రమాదం చోటుచుసుకుంది. పుట్లూరు పాఠశాల నుండి మోడల్ స్కూల్, జెడ్పీ స్కూలు పిల్లులను ఆర్టీపీ బస్సులో తీసుకొని మడ్డిపల్లికి వెళ్తుండగా.. చింతకుంట దగ్గరు బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. గమనించిన స్థానికులు వెంటనే సహాయ చర్యలు చేపట్టి పిల్లలను కిందికి దింపారు. బస్సులో 50 మంది విద్యార్థులు ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో ఓ ముగ్గురు విద్యార్థులకు స్పల్ప గాయాలు అయ్యాయి. ఒక్కసారిగా స్టీరింగ్ స్ట్రక్ కావడంతో పొలాల్లోకి దూసుకెళ్ళిందని సమాచారం.


Related News

Road Accident: డివైడర్‌ను ఢీ కొట్టి.. స్పాట్లోనే ఇద్దరు..

Karimnagar: కరీంనగర్‌ జిల్లాలో కన్న కూతురిని కిడ్నాప్ చేసిన తల్లిదండ్రులు, ఎందుకంటే?

Car Accident: చేవేళ్లలో మరో ప్రమాదం.. మర్రి చెట్టును ఢీకొట్టిన కారు.. స్పాట్‌లోనే ఐదుగురు..

UP Train Accident: యూపీలో ఘోరం.. ప్రయాణిికుల్ని ఢీ కొట్టిన రైలు.. స్పాట్లోనే ఆరుగురు

Cargo Plane: కుప్పకూలిన కార్గో విమానం.. స్పాట్ లో 11 మంది..

Road Accident: DTDC వ్యాన్, కారు ఢీ.. స్పాట్లోనే ఐదుగురు

Kushaiguda: డ్రంక్‌ & డ్రైవ్‌లో దొరికి.. PS ఎదుట పెట్రోల్ పోసుకొని..

Big Stories

×