E-Paper
Advertisement

IIIT Basara : బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థి బలవన్మరణం.. కొనసాగుతున్న వ‌రుస ఆత్మహత్యల ప‌రంప‌ర!

IIIT Basara :  బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థి బలవన్మరణం.. కొనసాగుతున్న వ‌రుస ఆత్మహత్యల ప‌రంప‌ర!

IIIT Basara : నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. తాజాగా మరో విద్యార్థి ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రవీణ్‌కుమార్‌ హాస్టల్ గదిలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు . ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బైంసా ఆసుపత్రికి తరలించారు.బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. కాగా ప్రవీణ్ కుమార్‌ వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు కళాశాల వర్గాలు వెల్లడించాయి. ప్రవీణ్ కుమార్‌ స్వస్ధలం నాగర్ కర్నూల్ గా గుర్తించారు.

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×