E-Paper
Advertisement

Tamilisai : తమిళిసై రాజకీయాల్లో వస్తున్నారా? తెలంగాణ గవర్నర్ క్లారిటీ..

Tamilisai : తాను రాజకీయాల్లోకి వెళ్లి .. ఎన్నికల్లో పాల్గొంటానంటూనని వస్తున్న వార్తలపై తెలంగాణ గవర్నర్ తమిళిసై స్పందించారు. అవన్నీ ప్రచారాలేనని ఆమె స్పష్టత ఇచ్చారు. సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలోని అనురాధ టింబర్ డిపోను గవర్నర్ సందర్శించారు. తాను పోటీ చేస్తానని అధిష్టానాన్ని కలిశానని జరుగుతున్నది కేవలం ప్రచారం మాత్రమేనని అలాంటి పుకార్లు నమ్మవద్దన్నారు.

Tamilisai : తమిళిసై రాజకీయాల్లో వస్తున్నారా? తెలంగాణ గవర్నర్ క్లారిటీ..

Tamilisai : తాను రాజకీయాల్లోకి వెళ్లి .. ఎన్నికల్లో పాల్గొంటానంటూనని వస్తున్న వార్తలపై తెలంగాణ గవర్నర్ తమిళిసై స్పందించారు. అవన్నీ ప్రచారాలేనని ఆమె స్పష్టత ఇచ్చారు. సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలోని అనురాధ టింబర్ డిపోను గవర్నర్ సందర్శించారు. తాను పోటీ చేస్తానని అధిష్టానాన్ని కలిశానని జరుగుతున్నది కేవలం ప్రచారం మాత్రమేనని అలాంటి పుకార్లు నమ్మవద్దన్నారు.

తాను పోటీ చేయడం కోసం డిల్లీకి వెళ్లటం కానీ.. అక్కడ పార్టీ పెద్దలను కలవడం కానీ చేయనని పునరుద్ఘాటించారు. ప్రస్తుతం తెలంగాణ, పుదుచ్చేరి బాధ్యతలతో సంతృప్తిగా ఉన్నానన్న తమిళిసై.. బాధ్యతలను నిర్వర్తించడానికి 24 గంటలు కేటాయిస్తున్నట్లు చెప్పారు. తన భవిష్యత్ ప్రధాని మోడీ, రాముని ఆశిసులతో సాగుతుందన్న గవర్నర్‌ అన్నారు. అయోధ్య రామమందిర ద్వారాలను రూపొందించే అవకాశం..అనురాధ టింబర్ డిపోకు లభించడం తెలంగాణకే గర్వకారణమని అభిప్రాయం వ్యక్తం చేశారు

Tags

Related News

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

Big Stories

×