E-Paper
Advertisement

TS Inter Exams: నేటి నుంచే ఇంటర్ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..

TS Inter Exams: నేటి నుంచే ఇంటర్ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..
Advertisement

TS Inter ExamsTS Inter Exams(Today news in telangana): తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని.. అధికారులు చెప్పేయడంతో విద్యార్థులు కాస్త ముందుగానే వెళ్లిపోయారు. జంబ్లింగ్‌ విధానంలో పరీక్షలు నిర్వహిస్తుండటంతో.. దూరంగా ఉండే పరీక్ష కేంద్రాలకు గంట ముందుగానే చేరుకున్నారు.

ప్రథమ, ద్వితీయ ఏడాదికి సంబంధించి 9లక్షల 80 వేల 978 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. రాష్ట్రం వ్యాప్తంగా 1,521 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్క హైదరాబాద్‌లోనే 242 పరీక్ష కేంద్రాలు సిద్ధం చేశారు. ఒక గదిలో 25 మంది చొప్పున విద్యార్థులను కేటాయించనున్నారు.

Advertisement

Read More: CUET-UG 2024: కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్-అండర్ గ్రాడ్యుయేట్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..

4 లక్షల 78వేల 718 మంది విద్యార్థులు.. ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు రాయనున్నారు. 5 లక్షల 2 వేల 260 మంది..సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్‌ రాయనున్నారు. పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. పరీక్ష రాసేందుకు వెళ్లే విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు కూడా అందుబాటులో ఉంచారు.

Advertisement

కాగా ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఇక సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 29 నుంచి మార్చి 19 వరకు జరగనున్నాయి.

Tags

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×