BigTV English

Telangana Congress : పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్.. నియోజకవర్గ ఇంఛార్జ్‌‌లతో సీఎం రేవంత్ భేటీ..

Telangana Congress : పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్.. నియోజకవర్గ ఇంఛార్జ్‌‌లతో సీఎం రేవంత్ భేటీ..

Telangana Congress : పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రెండు రోజులపాటు 17 పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు సీఎం. ఈ సమీక్షలో భాగంగా ఇవాళ ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌ జిల్లాల్లో ఎంపీ స్థానాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఇన్‌ఛార్జ్‌ మంత్రులు, నియోజకవర్గ నేతలు పాల్గొన్నారు.


ఆదిలాబాద్ లోక్ సభ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఉన్న మంత్రి సీతక్క సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పాలనలో ఆదిలాబాద్ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందన్నారు. ఆదిలాబాద్ ను అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారన్నారు. బీఆర్ఎస్ నేతలు ఇకనైనా దుర్మార్గపు ఆలోచనలు మానాలన్నారు మంత్రి సీతక్క. ఆటో కార్మికులను బీఆర్ఎస్ నాయకులు రెచ్చడుతున్నారని పేర్కొన్నారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లిలో పర్యటిస్తారని సీతక్క తెలిపారు.


Related News

SC Stay On Elections: గిరిజన వర్సెస్ గిరిజనేతర.. ఆ 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీం స్టే

Rain: మళ్లీ అతిభారీ వర్షాలు వచ్చేస్తున్నయ్ భయ్యా.. కమ్ముకొస్తున్న పిడుగుల వాన, అలర్ట్‌గా ఉండండి..!

TGPSC Group-1: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

Medaram Maha Jatara: మేడారం మహాజాతర డిజిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల

Sammakka-Saralamma: వనదేవతలు సమ్మక్క- సారలమ్మలు అన్ని గమనిస్తున్నారు.. కేంద్రంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్

Heavy Rains: మరో అల్పపీడనం.. నాలుగు రోజులు వర్షాలు దంచుడే దంచుడు..

Hyderabad News: పండగ సమీపిస్తున్న వేళ.. జోరుగా నాన్ డ్యూటీ లిక్కర్, అధికారులు ఉక్కుపాదం

Big Stories

×