BigTV English
Advertisement

Telangana: నీటి సరఫరా పర్యవేక్షణ.. 10 మంది ఐఏఎస్‌లను నియమించిన ప్రభుత్వం..

Telangana: నీటి సరఫరా పర్యవేక్షణ.. 10 మంది ఐఏఎస్‌లను నియమించిన ప్రభుత్వం..
Telangana Government
Telangana Chief Secretary Shanthi Kumari

Telangana Government: తాగు నీటి సరఫరా పర్యవేక్షణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. 33 జిల్లాకు పది మంది ఐఏఎస్ అధికారులను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ సీఎస్ శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.


తెలంగాణలో తాగు నీటి ఎద్దడి రాకుండా చూసుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. సరఫరా సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని. జులై చివరి వారం వరకు అధికారులెవరూ సెలవులు పెట్టకూడదని ఆదేశించింది.

ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు ప్రశాంత్ జివన్ పాటిల్, కుమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు కృష్ణాదిత్యా, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఆర్ వి కర్ణన్, ఉమ్మడి నల్గొండ జిల్లాకు అనితా రామచంద్రన్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు శరత్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు విజేంద్ర, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు శృతి ఓఝా, ఉమ్మడి వరంగల్ జిల్లాకు బి. గోపీ, ఉమ్మడి మెదక్ జిల్లాకు భారతీ హోలీకేరి, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సురేంద్ర మోహన్‌ను నియమిస్తూ తెలంగాణ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.


 

Telangana Government

Tags

Related News

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. దిగేసిన పందెం రాయుళ్లు, గెలుపు-మెజార్టీ-సెకండ్ ప్లేస్‌పై ఫోకస్

Jubileehills Bypoll: జూబ్లీహిల్స్ తెరపైకి జనసేన.. టీడీపీ మౌనం కాంగ్రెస్ కి లాభమేనా?

Karthika Pournami: నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయాలు

Say No to Drug: ‘సే నో టు డ్రగ్స్’ పేరుతో రాష్ట్రంలో క్రికెట్ టోర్నమెంట్.. ప్రైజ్ మనీ అక్షరాల రూ.80 లక్షలు

Kalvakuntla Kavitha: కవిత టార్గెట్.. కారు పార్టీ.. టచ్‌లో ఆ నేతలు?

Jubilee Hills: ఢిల్లీ నుంచి గల్లీ వరకు కాంగ్రెస్ మాత్రమే లౌకిక పార్టీ: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Jubilee Hills By-election: ఈ నెల 11 లోపు కేసీఆర్, హరీష్ రావులను సీబీఐ అరెస్ట్ చేయాలి.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Jubilee Hills Bypoll: కాంగ్రెస్ మైలేజ్ తగ్గిందా? ప్రచారంపై అధిష్టానం నిఘా

Big Stories

×