E-Paper
Advertisement

Brain Stroke : బ్రెయిన్ స్ట్రోక్.. అమెరికాలో తెలంగాణ యువకుడు మృతి

Brain Stroke : బ్రెయిన్ స్ట్రోక్.. అమెరికాలో తెలంగాణ యువకుడు మృతి
Advertisement
telangana youth died in america with brain stroke
telangana youth died in america with brain stroke

Telangana Youth Died in US(TS news updates): విదేశాల్లో ఉన్నత చదువులు చదివి.. ఉద్యోగం సాధించాలని అతను కన్న కలలన్నీ ఆవిరయ్యాయి. తల్లిదండ్రులు కొడుకును ఉన్నత శిఖరాలపై చూడాలనుకున్న ఆశలన్నీ అడియాశలయ్యాయి. వారి కలలు తీరకుండానే బ్రెయిన్ స్ట్రోక్ రూపంలో మృత్యువు కబళించింది. సికింద్రాబాద్ తిరుమలగిరికి చెందిన రిటైర్డ్ ఆర్టీఓ తులసీరాజన్ పెద్దకొడుకు బండా రుత్విక్ రాజన్ (30) రెండేళ్ల క్రితం ఉన్నత చదువులకై అమెరికా వెళ్లాడు.

Read More : ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిది మంది మృతి..

Advertisement

అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీలో ఇటీవలే ఎంఎస్ పూర్తిచేసి పట్టా పొందాడు. ఉద్యోగ అన్వేషణలో ఉన్న అతను.. స్నేహితులతో కలిసి భోజనం చేస్తుండగా ఉన్నట్టుండి కిందపడ్డాడు. స్నేహితులు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించాడని, బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా చనిపోయాడని తెలిపారు. కుమారుడి మరణంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆదివారం రాత్రి రుత్విక్ మృతదేహం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగా.. కొడుకును చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

Tags

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×