E-Paper
Advertisement

Telangana: తెలంగాణలో చలి పులి.. దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు..

Telangana: తెలంగాణలో చలి పులి.. దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు..
Advertisement

Telangana : తెలంగాణలో చలి వణికిస్తోంది. ఉదయం 9 గంటలైనా మంచు వీడటం లేదు. రహదారులపై మంచు ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగమంచు వల్ల దారులు కనిపించక పోవటంతో జనాలు ప్రమాదాల బారిన పడుతున్నారు.

వికారాబాద్, రంగారెడ్డి, వరంగల్, మేడ్చల్, మెదక్ లలో చలి తీవ్రత మరింత పెరిగింది. వికారాబాద్‌ జిల్లా మర్పల్లిలో 9.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే మోమిన్‌పేటలో 10.8 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం రెడ్డిపల్లిలో 11.0 డిగ్రీలు, చౌదరిగూడెంలో 11.2 డిగ్రీలు, షాబాద్‌ మండలం తాళ్లపల్లిలో 11.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లిలో 12.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత ఉంది.

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×