BigTV English

Telangana: తెలంగాణలో చలి పులి.. దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు..

Telangana: తెలంగాణలో చలి పులి.. దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు..

Telangana : తెలంగాణలో చలి వణికిస్తోంది. ఉదయం 9 గంటలైనా మంచు వీడటం లేదు. రహదారులపై మంచు ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగమంచు వల్ల దారులు కనిపించక పోవటంతో జనాలు ప్రమాదాల బారిన పడుతున్నారు.


వికారాబాద్, రంగారెడ్డి, వరంగల్, మేడ్చల్, మెదక్ లలో చలి తీవ్రత మరింత పెరిగింది. వికారాబాద్‌ జిల్లా మర్పల్లిలో 9.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే మోమిన్‌పేటలో 10.8 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం రెడ్డిపల్లిలో 11.0 డిగ్రీలు, చౌదరిగూడెంలో 11.2 డిగ్రీలు, షాబాద్‌ మండలం తాళ్లపల్లిలో 11.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లిలో 12.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత ఉంది.


Related News

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండి కుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Hyderabad traffic jam: హైదరాబాద్ వరద ఎఫెక్ట్.. ఫుల్ ట్రాఫిక్ జామ్.. పోలీసుల కీలక ప్రకటన ఇదే..

Hyderabad flood alert: హైదరాబాద్‌ ను భయపెడుతున్న వరద.. హిమాయత్ సాగర్ గేట్ ఓపెన్‌కు అధికారులు సిద్ధం!

Big Stories

×