E-Paper
Advertisement

TSRTC : హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త

TSRTC : హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త
Advertisement

TSRTC : తెలుగు రాష్ట్రాల్లోని బస్సు ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త తెలిపింది. వేసవికాలం నేపథ్యంలో ప్రయాణికుల ఇబ్బందులు, రద్దీని దృష్టిలో పెట్టుకుని తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు ప్రయాణం చేసే వారికి గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే దారిలో ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సును ఏర్పాటు చేసినట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్ ప్రకటించారు.

ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లేందుకు 120కి పైగా బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. లహరి ఏసీ స్లీపర్ బస్సులు 2, నాన్ ఏసీ స్లీపర్, కమ్ సీటర్ బస్సులు 2, గరుడ ప్లస్ 9, ఈ గరుడ 10, సూపర్ లగ్జరీ 62, రాజధాని 41 బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు.

Advertisement

అయితే ఇందులో ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న వారికి టికెట్ పై 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇది వెళ్లడానికి, తిరిగి రావడానికి కూడా ముందస్తు బుకింగ్ చేసుకుంటే ఇదే రాయితీ వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు http://tsrtconline.in వెబ్ సైట్ లో టిక్కెట్ బుక్ చేసుకోవాలని సూచించారు.

Tags

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×