BigTV English

Uttam Kumar Reddy : 13 ఎంపీ సీట్లు గెలుస్తాం.. కేటీఆర్ కు ఉత్తమ్ కౌంటర్..

Uttam Kumar Reddy : 13 ఎంపీ సీట్లు గెలుస్తాం.. కేటీఆర్ కు ఉత్తమ్ కౌంటర్..
Uttam Kumar Reddy

Uttam Kumar Reddy : మేడిగడ్డ బ్యారేజ్‌ విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని నిప్పులు చెరిగారు మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి. అసెంబ్లీ సమావేశాల నాటికి మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక వస్తుందని చెప్పారు. ప్రాథమిక విచారణ నివేదిక తనకు ఇంకా అందలేదన్నారు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి. మేడిగడ్డ బ్యారేజ్‌పై నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఇంకా అనుకోనట్లు వెల్లడించారు.


వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి 13 ఎంపీ సీట్లు వస్తాయని అన్నారు. ఎంపీ ఎన్నికల నాటికి బీఆర్‌ఎస్‌ ఉనికి కష్టమేనన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని చెప్పారు మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి.

మాజీమంత్రి కేటీఆర్‌కు కౌంటర్‌ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు మెజారిటీ సీట్లు వస్తాయన్న కేటీఆర్‌ వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు. కేటీఆర్ భ్రమల్లో బతకడం మానేసి, వాస్తవంలోకి రావాలని చురకలు అంటించారు మంత్రి ఉత్తమ్‌.


Related News

KTR: తెలంగాణ ప్రజలపై రూ.15వేల కోట్ల భారం.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ సంచలన ఆరోపణలు

Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. నార్శింగ్-హిమాయత్‌‌సాగర్ సర్వీస్ రోడ్డు క్లోజ్..

Weather News: మరో రెండు రోజుల భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన, బయటకు వెళ్తే అంతే సంగతులు

BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు.. ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ

Hyderabad Musi River: మూసీ నదికి పోటెత్తిన వరద.. మునిగిన హైదరాబాద్.. హై అలర్ట్!

BRS KTR: నన్ను ఇప్పుడంటే ఇప్పుడు అరెస్ట్ చేసుకోండి.. నేను దేనికైనా రెడీ: కేటీఆర్

ED raids Hyderabad: లగ్జరీ కార్ల స్మగ్లింగ్ కేసు.. బసరత్ ఖాన్ ఇంట్లో ఈడీ సోదాలు

TG Dasara Holidays: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కాలేజీలకు దసరా సెలవులు, ఎప్పటినుంచంటే?

Big Stories

×