BigTV English
Advertisement

Uttam Kumar Reddy : 13 ఎంపీ సీట్లు గెలుస్తాం.. కేటీఆర్ కు ఉత్తమ్ కౌంటర్..

Uttam Kumar Reddy : 13 ఎంపీ సీట్లు గెలుస్తాం.. కేటీఆర్ కు ఉత్తమ్ కౌంటర్..
Uttam Kumar Reddy

Uttam Kumar Reddy : మేడిగడ్డ బ్యారేజ్‌ విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని నిప్పులు చెరిగారు మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి. అసెంబ్లీ సమావేశాల నాటికి మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక వస్తుందని చెప్పారు. ప్రాథమిక విచారణ నివేదిక తనకు ఇంకా అందలేదన్నారు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి. మేడిగడ్డ బ్యారేజ్‌పై నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఇంకా అనుకోనట్లు వెల్లడించారు.


వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి 13 ఎంపీ సీట్లు వస్తాయని అన్నారు. ఎంపీ ఎన్నికల నాటికి బీఆర్‌ఎస్‌ ఉనికి కష్టమేనన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని చెప్పారు మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి.

మాజీమంత్రి కేటీఆర్‌కు కౌంటర్‌ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు మెజారిటీ సీట్లు వస్తాయన్న కేటీఆర్‌ వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు. కేటీఆర్ భ్రమల్లో బతకడం మానేసి, వాస్తవంలోకి రావాలని చురకలు అంటించారు మంత్రి ఉత్తమ్‌.


Related News

Jubilee Hills Polling: జూబ్లీహిల్స్ పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు

Jubilee Hills polling: జూబ్లీహిల్స్ పోలింగ్.. బోరబండలో బీఆర్ఎస్ vs కాంగ్రెస్ కార్యకర్తల మధ్య రచ్చ

Jubilee Hills By Poll: జోరుగా జూబ్లీహిల్స్ బైపోల్ పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకున్న అభ్యర్థులు..

Bus Fire Accident: హైదరాబాద్- విజయవాడరహదారిపై కాలి బూడిదైన ట్రావెల్స్ బస్సు, 29 మంది ప్రయాణీకులు..

Delhi Bomb Blast: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఘటన.. ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..?

Delhi Blast: ఢిల్లీ బాంబు పేలుడు.. హైదరాబాద్ లో పోలీసులు అలర్ట్.. రేపు జూబ్లీ పోలింగ్ ఉంటుందా..?

Iconic Bridge: హైదరాబాద్‌లో అద్భుతమైన ఐకానిక్ బ్రిడ్జ్.. టెండర్‌కు అప్రూవల్ ఇచ్చిన ప్రభుత్వం

Kalvakuntla Kavitha: హరీష్‌ను టార్గెట్ చేస్తున్న కవిత

Big Stories

×