E-Paper
Advertisement

Mancherial Incident : నచ్చిన కూర వండలేదని.. భార్య దారుణ హత్య..

Mancherial Incident  : నచ్చిన కూర వండలేదని.. భార్య దారుణ హత్య..
Mancherial Incident

Mancherial Incident(TS news updates) : మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. చెన్నూరు మండలం కిష్టంపేటలో ఓ భర్త.. తన భార్యను హత్య చేశాడు. నచ్చిన కూర వండలేదనే కారణంతో అత్యంత కిరాతకంగా భర్త గొడ్డలితో నరికి చంపాడు.

కిష్టంపేట గ్రామానికి చెందిన గాలిపెల్లి పోశం.. తాగుడుకు బానిసై భార్య శంకరమ్మతో గొడవపడుతుండేవాడు. బుధవారం రాత్రి తనకు నచ్చిన కూర వండలేదంటూ గొడవకు దిగాడు. ఈ క్రమంలో నిద్రిస్తున్న శంకరమ్మను గొడ్డలితో అత్యంత కిరాతకంగా నరికి చంపి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×