BigTV English

Mancherial Incident : నచ్చిన కూర వండలేదని.. భార్య దారుణ హత్య..

Mancherial Incident  : నచ్చిన కూర వండలేదని.. భార్య దారుణ హత్య..
Mancherial Incident


Mancherial Incident(TS news updates) : మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. చెన్నూరు మండలం కిష్టంపేటలో ఓ భర్త.. తన భార్యను హత్య చేశాడు. నచ్చిన కూర వండలేదనే కారణంతో అత్యంత కిరాతకంగా భర్త గొడ్డలితో నరికి చంపాడు.

కిష్టంపేట గ్రామానికి చెందిన గాలిపెల్లి పోశం.. తాగుడుకు బానిసై భార్య శంకరమ్మతో గొడవపడుతుండేవాడు. బుధవారం రాత్రి తనకు నచ్చిన కూర వండలేదంటూ గొడవకు దిగాడు. ఈ క్రమంలో నిద్రిస్తున్న శంకరమ్మను గొడ్డలితో అత్యంత కిరాతకంగా నరికి చంపి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×