E-Paper
Advertisement

CM Jagan: విద్యారంగంలో AI.. టెక్నాలజీ వాడకంపై సీఎం జగన్ కీలక సూచన..

CM Jagan: విద్యారంగంలో AI.. టెక్నాలజీ వాడకంపై సీఎం జగన్ కీలక సూచన..
Advertisement
cm jagan

CM Jagan News today(AP latest news): పాఠశాల విద్య, ఉన్నత విద్యలో కీలక మార్పులు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి. విద్యాశాఖ అధికారులు, యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్లతో తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సీఎం కీలక సమావేశం నిర్వహించారు. బోధనలో, నైపుణ్యాభివృద్ధిలో ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ అనుసంధానంపై దృష్టి సారించాలని సూచించారు సీఎం జగన్‌. ఏఐ, వర్చువల్‌ రియాల్టీ, అగ్‌మెంటేషన్‌ రియాల్టీలను బోధనలో వాడుకోవడంపై చర్చించారు. ఈ రంగాల్లో క్రియేటర్లుగా విద్యార్థులను తయారు చేయడంపై దృష్టి సారించాలన్నారు జగన్.

విద్యారంగంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టామని.. విద్యారంగంలోటెక్నాలజీని విరివిగా వాడాలన్నారు సీఎం జగన్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్టిఫిషియల్ టెక్నాలజీ చాలా అవసరమని.. మన విద్యార్థులు క్రియేటర్లు ఉండాలి కానీ.. ఫాలోవర్లుగా కాదన్నారు ఆయన. మన విద్యావిధానం విద్యార్థులకు ఎక్కువ అవకాశాలు కల్పించేలా చూడాలన్నారు. జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు పెంచాలన్నారు. మన విద్యా విధానం అంతర్జాతీయ స్థాయిలో ఉండాలన్నారు. విద్యార్థుల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచాలని.. ప్రాథమిక విద్య నుంచే మార్పు రావాలన్నారు సీఎం జగన్.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×