BigTV English

CM Jagan: విద్యారంగంలో AI.. టెక్నాలజీ వాడకంపై సీఎం జగన్ కీలక సూచన..

CM Jagan: విద్యారంగంలో AI.. టెక్నాలజీ వాడకంపై సీఎం జగన్ కీలక సూచన..
cm jagan

CM Jagan News today(AP latest news): పాఠశాల విద్య, ఉన్నత విద్యలో కీలక మార్పులు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి. విద్యాశాఖ అధికారులు, యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్లతో తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సీఎం కీలక సమావేశం నిర్వహించారు. బోధనలో, నైపుణ్యాభివృద్ధిలో ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ అనుసంధానంపై దృష్టి సారించాలని సూచించారు సీఎం జగన్‌. ఏఐ, వర్చువల్‌ రియాల్టీ, అగ్‌మెంటేషన్‌ రియాల్టీలను బోధనలో వాడుకోవడంపై చర్చించారు. ఈ రంగాల్లో క్రియేటర్లుగా విద్యార్థులను తయారు చేయడంపై దృష్టి సారించాలన్నారు జగన్.


విద్యారంగంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టామని.. విద్యారంగంలోటెక్నాలజీని విరివిగా వాడాలన్నారు సీఎం జగన్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్టిఫిషియల్ టెక్నాలజీ చాలా అవసరమని.. మన విద్యార్థులు క్రియేటర్లు ఉండాలి కానీ.. ఫాలోవర్లుగా కాదన్నారు ఆయన. మన విద్యావిధానం విద్యార్థులకు ఎక్కువ అవకాశాలు కల్పించేలా చూడాలన్నారు. జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు పెంచాలన్నారు. మన విద్యా విధానం అంతర్జాతీయ స్థాయిలో ఉండాలన్నారు. విద్యార్థుల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచాలని.. ప్రాథమిక విద్య నుంచే మార్పు రావాలన్నారు సీఎం జగన్.


Related News

Kurnool News: దసరా ఫెస్టివల్.. రాత్రికి దేవరగట్టులో కర్రల సమరం.. భారీగా ఏర్పాటు

Jagan Vs Chandrababu: సీఎం చంద్రబాబుపై జగన్ మరో అస్త్రం.. ఇప్పటికైనా మేలుకో, లేకుంటే

Vijayawada Durga Temple: దసరా రోజున వీఐపీ దర్శనాలు లేవు.. కృష్ణానది ఉద్ధృతితో తెప్పోత్సవం రద్దు: దుర్గగుడి ఈవో

Kendriya Vidyalayas: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాలకు గ్రీన్ సిగ్నల్.. దేశవ్యాప్తంగా 57 కేవీలు

CM Chandrababu: 2029 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు.. అక్టోబర్ 4న వారి ఖాతాల్లో రూ.15 వేలు: సీఎం చంద్రబాబు

Rajahmundry To Tirupati Flight Service: రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభం.. టికెట్ రూ.1999 మాత్రమే!

Onion Farmers: మద్దతు ధర లేక.. ఉల్లిని వాగులో పోసిన రైతు

Delhi Politics: అమిత్ షాతో సీఎం చంద్రబాబు.. ముప్పావు గంట భేటీ, వైసీపీలో వణుకు?

Big Stories

×