Rich People’s War Shelters: గత కొద్ది సంవత్సరాలుగా ప్రపంచాన్ని యుద్ధ భయం వణిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ తో మొదలైన యుద్ధం ఆ తర్వాత ఇజ్రాయెల్-గాజా మధ్య కొనసాగింది. అనంతరం ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య మొదలయ్యింది. మరికొద్ది రోజుల్లోనే ఇండియా-పాకిస్తాన్ మధ్య మొదలయ్యింది. ఆ తర్వాత అమెరికా-వెనెజులా మీద దాడికి పాల్పడి ఏకంగా అక్కడి ప్రెసిడెంట్ ను ఎత్తుకెళ్లింది. ఫిబ్రవరి 28 నుంచి అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడి మొదలుపెట్టాయి. ఆ దేశ సుప్రీం లీడర్ ఖమేనీని చంపేశాయి. దీనికి ప్రతిదాడిగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ ప్రతిదాడులు మొదలు పెట్టింది. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో యుద్ధ ప్రకంపనలు కొనసాగుతున్నాయి.
కొన్ని దేశాలు యుద్ధ భయంతో వణికిపోతుండడగా, మరికొన్ని దేశాలకు అసలు యుద్ధం అంటే ఏంటో తెలియదు. ప్రకృతి రక్షణలో అత్యంత సేఫ్ గా ఉంటాయి. ఒకవేళ తమ ప్రాంతాల్లో యుద్ధ పరిస్థితులు తలెత్తితే చాలా మంది ధనవంతులు ఈ దేశాలకు వెళ్లిపోతారు. ఇంతకీ ఆ దేశాలు ఏవి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ దేశంలో మొత్తం జనాభాకు సరిపడ న్యూక్లియర్ బంకర్స్ ఉన్నాయి. ప్రతి ఇంటికి ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది. న్యూజిలాండ్ యుద్ధ పరిస్థితులకు వేల మైళ్ల దూరంలో ఉంది. ఖాళీ సముద్రంతో చుట్టుముట్టబడి ఉంటుంది. ఈ దేశాన్ని ఏ దేశం టార్గెట్ చేయదు. 500 సంవత్సరాలుగా ఈ దేశం ఆయుధాలు పట్టుకోలేదు. చట్టం ప్రకారం ప్రతి ఇంటికి ఒక బంకర్ ఉంటుంది.
ఈ దేశం దట్టమైన అడవితో కప్పబడి ఉంటుంది. ఇక్కడ ఇప్పటికీ చాలా తెగలు నివసిస్తున్నాయి. ఈ దేశంలో జనాలు ఎలాంటి వ్యూహాలు, ప్రతి వ్యూహాలు పన్నరు. ఏ దేశం తనను టార్గెట్ చేయదు. ప్రకృతి స్వయంగా రక్షణగా నిలుస్తుంది.
ఈ దేశం భారత్, చైనా మధ్య హిమాలయాలలో ఉంది. ఈ దేశం కూడా యుద్ధ భయానికి చాలా దూరంగా ఉంటుంది. ఏ దేశం దీనిని టార్గెట్ చేయదు. భూమిపై ఎత్తైన పర్వతాలు ఈ దేశాన్ని కాపాడుతాయి.
భూమిపై ఒంటరిగా ఉన్న అభివృద్ధి చెందిన దేశం న్యూజిలాండ్. ఈ దేశానికి శత్రువులు లేరు. ఏ దేశంతో అణుభయం లేదు. ఈ దేశం వేల మైళ్ల సముద్రంతో చుట్టుముట్టబడి ఉంది.
భూమిపై అతిపెద్ద ద్వీపం ఇది. 80% మంచుతో కప్పబడి ఉంటుంది. సుమారు 3 కి.మీ మందంతో మంచు పేరుకుపోయి ఉంటుంది. ఇక్కడి జనాభా ఒక నగర బ్లాక్ కంటే తక్కువగా ఉంటుంది. ఈ దేశానికి కూడా మరే శత్రుదేశం లేదు.
ఇది ఉత్తర అట్లాంటిక్ లో ద్వీపం. సైన్యం లేదు. మరే దేశం టార్గెట్ కాదు. భూ ఉష్ణ శక్తి దానిని కాపాడుతుంది.
ఒకవైపు ఆండీస్ పర్వతాలు, మరోవైపు పసిఫిక్ మహాసముద్రం ద్వారా ఈ దేశం రక్షించబడుతుంది. ఈ దేశంలో ఎలాంటి యుద్ధ వాతావరణం ఉండదు. ఆహారంలో స్వయం సమృద్ధి సాధించింది.
Read Also: కోవిడ్-19 To ఇరాన్ వార్.. 2020 నుంచి ప్రపంచ ఎదుర్కొన్న అతిపెద్ద విమాన ప్రయాణ సంక్షోభాలు ఇవే!