E-Paper
Advertisement

Telugu Serials : సీరియల్స్ లో నటించి పెళ్లి చేసుకున్న రియల్ జంటలు వీళ్లే..!

Telugu Serials : సీరియల్స్ లో నటించి పెళ్లి చేసుకున్న రియల్ జంటలు వీళ్లే..!
Advertisement

Telugu Serials : బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్న వాటిలో సీరియల్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ప్రతి తెలుగు ఛానెల్స్ కొత్త సీరియల్స్ ను ప్రసారం చేస్తుంటాయి. అవి ఒకదాని మించి మరొకటి పోటీ పడీ స్టోరీలు ఉంటాయి. అందుకే జనాలు సీరియల్స్ అంటే ఊగిపోతున్నారు. ఇకపోతే టీవీ సీరియల్స్ లో నటిస్తున్న నటీనటులు తమ తోటి నటులనే ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు వున్నారు. టీవీ సీరియల్స్ లో నటిస్తూ తోటి నటులనే ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు ఎవరో ఒకసారి తెలుసుకుందాం..

నిరూపమ్- మంజుల.. 

స్టార్ మాలో గతంలో ప్రసరమైన సక్సెస్ ఫుల్ సీరియల్ చంద్రముఖి అందరికి గుర్తు ఉంటుంది. కన్నడ నటి అయిన మంజలు చంద్రముఖి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పటికి నిరుపమ్ కూడా సీరియళ్లకు కొత్తే. అలా చంద్రముఖి సీరియల్ జరుగుతుండగానే వీరి మధ్య ప్రేమ చిగురించింది. అలా ఇద్దరు పెళ్లి పీటలు ఎక్కారు. పరిటాల నిరుపమ్,మంజుల ఒకరికొకరు ఇష్టపడి పెద్దల అంగీకారంతో పెళ్లిచేసుకున్నారు. ఇప్పుడు వీరిద్దరి దాంపత్యానికి గుర్తుగా ఒకబాబు ఉన్నాడు. మీరిద్దరూ వరుసగా సినిమాలు సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు..

సుహాసిని-ధర్మ.. 

Advertisement

అపరంజి, అనుబంధాలు,ఇద్దరమ్మాయిలు తదితర సీరియల్స్ లో నటించిన సీనియర్ హీరోయిన్, వెండితెర హీరోయిన్ సుహాసిని తనతో కలిసి నటించిన ధర్మను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు వీరిద్దరూ సీరియల్స్ తో బిజీగా ఉన్నారు. సుహాసిని సీరియల్స్ తో పాటుగా బుల్లితెర పై ప్రసారం అవుతున్న షోలలో సందడి చేస్తుంది..

సిద్ధార్థ వర్మ- విష్ణు.. 

కుంకుమపువ్వు, ఇద్దరమ్మాయిలు అభిషేకం వంటి సీరియల్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. పలు సీరియల్స్ లో నటించిన సిద్ధార్థ వర్మ, ప్రముఖ నటి విష్ణు ప్రియను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బాబు. ప్రస్తుతం వీరిద్దరూ కూడా సీరియల్స్ తో బిజీగా ఉన్నారు.

తెజేస్విని- అమర్ దీప్.. 

Advertisement

‘ఉయ్యాలా జంపాల’ సీరియల్ తో తెలుగు టీవీ ఆడియన్స్ కి పరిచయమాయ్యాడు అమర్ దీప్.. సిరిసిరి మువ్వలు సీరియల్ తో మంచి పేరు సంపాదించుకున్నాడు. అలా ఒక్క సీరియల్ తో తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు అమర్. తేజస్విని గౌడ కూడా సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను మెప్పించింది. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వరుస సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. దీప్ ఈమధ్య సినిమాల్లో హీరోగా కూడా నటిస్తున్నాడు.

Also Read: గురువారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వాటిని మిస్ అవ్వొద్దు..

వీళ్ళతో పాటుగా హరిత జాకీ కూడా ప్రేమ పెళ్లి చేసుకున్నారు.. వీళ్లే కాదు ఇంకా పలువురు బుల్లితెర సెలబ్రిటీలు సీరియల్స్ ద్వారా ప్రేమించుకుని జీవితంలో పెళ్లి తో ఒక్కటయ్యారు.. ప్రియతమ్ అనగానే ముందుగానే గుర్తొచ్చేది ఈటీవీ లో ప్రసారమైన మనసు మమత సీరియల్ లోని రాజా పాత్ర. అలా ప్రియతమ్ తన నటన తో ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు.

Related News

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 3rd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు వెనకాలే ఫాలో అవుతున్న రౌడీలు  

బిగ్ బాస్ షోలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న కంటెస్టెంట్ ఈమె!

Gundeninda Gudigantalu : సీరియల్లో యూట్యూబర్ ఎంట్రీ.. ఇదేం ట్విస్ట్ మావా..

Intinti Ramayanam : పల్లవి అవుట్.. ఫ్యాన్స్ కు మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

Gundeninda GudiGantalu Today episode: బాలుకు ఘోర అవమానం.. ప్రభాకు మైండ్ బ్లాక్ .. మీనా దెబ్బకు సంజు షాక్..

Podarillu Today Episode : మాధవ్ కు ఏమైంది..? చక్రీ ప్లాన్ సక్సెస్.. మాధవ్ పెళ్లి చూపులు ఫిక్స్..?

Big Stories

Advertisement
×