BigTV English

Rahul Gandhi : బీజేపీ ఎంపీలకు భయం పట్టుకుంది.. నాగ్ పూర్ సభలో రాహుల్ ఫైర్

Rahul Gandhi : బీజేపీ ఎంపీలకు భయం పట్టుకుంది.. నాగ్ పూర్ సభలో రాహుల్ ఫైర్

Rahul Gandhi : బీజేపీ ఎంపీలకు భయం పట్టుకుందని అందుకే అధికారం కోసం కుట్రలు చేస్తున్నారని రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభ నాగ్ పూర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ కొంత మంది బీజేపీలో ఉన్నా..వాళ్ల మనసంతా కాంగ్రెస్ వైపే ఉందన్నారు. ఎందుకంటే బీజేపీలో బానిసత్వం ఉంటుంది. అది అన్ని వ్యవస్థలను ధ్వంసం చేయడానికే ఉందన్నారు. దేశంలో అధికారం ప్రజల చేతుల్లో ఉండాలి కానీ బీజేపీ పాలనలో కొంత మంది పెద్దల చేతుల్లోనే ఉందని రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు.


కాంగ్రెస్ దేశానికి ఏం ఇచ్చింది అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.. సంస్థానాలకు, బ్రిటీష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాడిందన్నారు. ఈ దేశం కోసం నెహ్రూ, గాంధీలు జైలుకెళ్లారన్నారు. రైతులపై బీజేపీ జీఎస్టీ విధించింది. రైతుల జీవితాలను ఆడుకుంటుంది. మళ్లీ అధికారంలోకి రావడానికి కుట్రలు చేస్తున్నారన్నారు. ఎన్ని కుట్రలు చేసినా బీజేపీతో కాంగ్రెస్ పార్టీ సైద్దాంతికంగా పోరాడతామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరికి విలువ ఉంటుంది, బీజేపీలో ఎంపీల అభిప్రాయాలకే విలువ లేదన్నారు. కాంగ్రెస్ కు బీజేపీకి ఉన్నతేడా ఇదే అన్నారు. బీజేపీలో ఇప్పటికీ రాజరికం ఉంది, కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం ఉందన్నారు.


Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×