E-Paper
Advertisement

Congress vs BRS: ఫర్నిచర్ తగలబెట్టి.. బీఆర్ఎస్ ఆఫీస్‌పై దాడి

Congress vs BRS: ఫర్నిచర్ తగలబెట్టి.. బీఆర్ఎస్ ఆఫీస్‌పై దాడి

Congress vs BRS: భద్రాద్రి జిల్లా మణుగూరు BRS ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.BRS ఆఫీస్ పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. ఆఫీస్ లోని ఫర్నీచర్‌ను బయటపడేసి కాలబెట్టారు.BRS జెండా గద్దెను ధ్వంసం చేశారు.తంలో అది కాంగ్రెస్ కార్యాలయమే అని కార్యకర్తలు అంటున్నారు. రేగా కాంతారావు BRS ఆఫీస్ గా మార్చారని ఆరోపిస్తున్నారు. పార్టీ ఆఫీస్ కు కాంగ్రెస్ రంగులు వేసుకున్నారని.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కార్యాలయం మాదే అంటూ లోపలికి దూసుకువెళ్లారు. దీంతో వారి మధ్య ఘర్షణ ఏర్పడింది. దాంతో పాటు ఇరువురు నేతల మధ్య తోపులాట.. ఒకరికొకరు కొట్టుకోవడంతో కొంత మందికి స్వల్ప గాయాలయ్యాయి.

Related News

12 ఏళ్ల తర్వాత.. ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం విజయ్ ‘క్రేజీ’ భేటీ!

Kakinada Explosion: వేటపాలెం పేలుడు ఘటనలో గుండె పగిలే.. లైవ్ విజువల్స్!

Adulterated Milk: కల్తీ పాలకు కారణం అదేనా? విజయ్ డైరీ చైర్మన్ చలసాని సంచలన వ్యాఖ్యలు!

Isha Foundation: ఇషా ఫౌండేషన్ లో మహా శివునికి దివ్య దర్శనం.. ఈ వీడియో చూస్తే గూస్ బంప్స్ పక్క

Raghavender Reddy: ఊరికి కరెంట్, రోడ్లు, 60 ఇల్లులు ఇచ్చారు..! సార్ ఎంత మంచివారంటే.. గ్రామస్తులు ఎమోషనల్

Raghavender Reddy: బిగ్ టీవీ చైర్మన్ తండ్రి మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి

Errabelli Dayakar: వెన్నం కుటుంబానికి తీరని లోటు.. రాఘవేందర్ రెడ్డి మృతికి ఎర్రబెల్లి సంతాపం

CM Revanth: వెన్నం రాఘవేంద్ర రెడ్డి కన్నుమూత.. నివాళులర్పించిన ముఖ్యమంత్రి

Big Stories

×