E-Paper
Advertisement

12 ఏళ్ల తర్వాత.. ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం విజయ్ ‘క్రేజీ’ భేటీ!

12 ఏళ్ల తర్వాత.. ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం విజయ్ ‘క్రేజీ’ భేటీ!
Advertisement

CM Vijay Meets PM Modi: ఢిల్లీ పర్యటనలో భాగంగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ప్రధాని అధికారిక నివాసమైన సేవాతీర్థలో జరిగిన ఈ భేటీకి ఎంతో ప్రాధాన్యత ఉంది. దాదాపు 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, అది కూడా తమిళనాడు సీఎం హోదాలో విజయ్ ప్రధాని మోదీని కలవడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

ఈ మర్యాదపూర్వక భేటీలో తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన అజెండాగా నిలిచాయి. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులు, కేంద్ర నిధుల విడుదల, పెండింగ్‌లో ఉన్న సంక్షేమ పథకాలపై వీరిద్దరి మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి పూర్తి సహకారం అందించాలని సీఎం విజయ్ ఈ సందర్భంగా ప్రధానిని కోరారు. తమిళనాడులో నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యాక దేశ రాజధానిలో జరిగిన ఈ అగ్రనేతల సమావేశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Advertisement

Also Read: చంద్రబాబును మించిపోయిన లోకేష్.. కూటమి సర్కార్‌పై రోజా విమర్శల వర్షం!

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×