E-Paper
Advertisement

HMT Swarnapuri: గేటెడ్ కమ్యూనిటీలో తిరుగుబాటు

HMT Swarnapuri: గేటెడ్ కమ్యూనిటీలో తిరుగుబాటు
Advertisement

HMT Swarnapuri : హైదరాబాద్ మియాపూర్‌లో ప్లాట్ ఓనర్లు రోడ్డు ఎక్కారు. HMT స్వర్ణపురి కాలనీలోని అర్బన్ రైస్ గేటెడ్ కమ్యూనిటీలో ప్లాట్ ఓనర్ల ధర్నా నిర్వహించారు. తమకు తమ పిల్లలకు భద్రతా లేదంటూ ఆందోళన చేపట్టారు. అర్బన్ రైస్ నిర్లక్ష్యం వల్లే తమ పిల్లల ప్రాణాలు పోతున్నాయంటూ ఆరోపించారు. ఈ నెల ఇద్దరు పిల్లల మృతికి యాజమాన్యమే కారణం అంటూ ప్లాట్ ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల మృతి పై స్పందించని అర్బన్ రైస్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలన్నారు. మాయమాటలు చెప్పి ప్లాట్‌లు అమ్మరంటూ బాధితులు ఆరోపించారు. ఎలాంటి ఎమినిటీస్ లేవని ప్లాట్ యజమానులు రోదిస్తున్నారు. బాధితుల నుంచి దాదాపు రూ. 5 కోట్లు అడ్వాన్స్ రూపంలో వసూలు చేశారని ప్రతిరోజు ఏదో ఒక సమస్యతో ఇబ్బందులు పెడుతున్నారంటూ ఆరోపించారు. యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×