BigTV English
Advertisement

Shamshabad : ఎయిర్ బస్ కి ఏమైంది? 200 మంది..

Shamshabad : ఎయిర్ బస్ కి ఏమైంది? 200 మంది..


Shamshabad : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు పడి కాపులు కాస్తున్నారు. నిన్న రాత్రి 11 గంటలకు వియత్నాం వెళ్లాల్సిన ఎయిర్ బస్ ఇప్పటి వరకు రాకపోవడంతో.. 200 మంది ప్రయాణికులు రాత్రి నుండి ఆందోళన చేస్తున్నారు. వియత్నాం ఎయిర్ బస్ సిబ్బంది సరైన సమాధానం ఇవ్వక పోగా ప్లైట్ ఎప్పుడు టేకాఫ్ అవుతుందో కూడా చెప్పడం లేదంటూ ప్రయాణికులు తెలుపుతున్నారు. సాంకేతిక సమస్య వల్లే విమానం టేకాఫ్ కాలేదని తామేం చేయలేమని విమానాశ్రయం అధికారులు చేతులెత్తేశారు.


Related News

Ganja Batch: అర్థరాత్రి గంజాయి బ్యాచ్ హల్‌చల్.. ప్రైవేట్ బస్సుపై దాడి..

Kakinada: పెళ్లి కారు టైర్ పేలి.. స్పాట్లోనే ముగ్గురు..

Innova Car: హైవేపై ఇన్నోవా కారు పల్టీలు కొట్టి.. ఎలా దగ్ధం అయిందో చూడండి

Car Fire Accident: మరో ఘోర ప్రమాదం.. హైవేపై కారు దగ్ధం

Drugs: డ్రగ్స్‌ తీసుకున్న జంట.. ఓవర్ డోస్‌తో యువకుడు..

Nalgonda Medical College: కాబోయే డాక్టర్లు ఇదేం పని..

RTC Bus Fire Accident: ఆర్టీసీ బస్సులో మంటలు.. డ్రైవర్ వెంటనే ఏం చేశాడంటే?

Big Stories

×