E-Paper
Advertisement

Shamshabad : ఎయిర్ బస్ కి ఏమైంది? 200 మంది..

Shamshabad : ఎయిర్ బస్ కి ఏమైంది? 200 మంది..
Advertisement

Shamshabad : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు పడి కాపులు కాస్తున్నారు. నిన్న రాత్రి 11 గంటలకు వియత్నాం వెళ్లాల్సిన ఎయిర్ బస్ ఇప్పటి వరకు రాకపోవడంతో.. 200 మంది ప్రయాణికులు రాత్రి నుండి ఆందోళన చేస్తున్నారు. వియత్నాం ఎయిర్ బస్ సిబ్బంది సరైన సమాధానం ఇవ్వక పోగా ప్లైట్ ఎప్పుడు టేకాఫ్ అవుతుందో కూడా చెప్పడం లేదంటూ ప్రయాణికులు తెలుపుతున్నారు. సాంకేతిక సమస్య వల్లే విమానం టేకాఫ్ కాలేదని తామేం చేయలేమని విమానాశ్రయం అధికారులు చేతులెత్తేశారు.

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×