E-Paper
Advertisement

Visakhapatnam: దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే

Visakhapatnam: దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే

Visakhapatnam:  విశాఖ జిల్లా పెందుర్తిలో విషాద ఘటన చోటుచేసుకుంది. తన పై చిరాకు పడుతుందని అత్తను హత్య చేసింది ఓ కోడలు. పోలీసులు సమాచారం ప్రకారం.. అత్త కనకమహాలక్ష్మి, కోడలు లలితపై తరచూ చిరాకుపడుతుందనే కారణంతో.. అత్తను చంపటం కోసం దొంగ- పోలీస్ ఆటను ఎంచుకుంది. మనవరాలితో కలిసి దొంగ పోలీస్ ఆట ఆడాలని అత్తను ఓ కుర్చీలో తాళ్లతో కట్టి కళ్లకు గంతలు కట్టింది. అనంతరం అత్త పై పెట్రోల్ పోసి దేవుడి గదిలోని దీపం తీసుకొని వచ్చి అత్తపై విసిరింది. కుర్చీలో తాళ్లతో బంధించి ఉండటంతో ఆ మంటలలో అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కోడలు లలిత అగ్నిప్రమాదం జరిగిందని నమ్మించే ప్రయత్నం చేసింది. ఆపై పోలీసులు కేసు నమోదు చేసి వారి శైలిలో విచారణ చేపట్టగా కోడలే చంపిందని తేల్చారు.

Related News

12 ఏళ్ల తర్వాత.. ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం విజయ్ ‘క్రేజీ’ భేటీ!

Kakinada Explosion: వేటపాలెం పేలుడు ఘటనలో గుండె పగిలే.. లైవ్ విజువల్స్!

Adulterated Milk: కల్తీ పాలకు కారణం అదేనా? విజయ్ డైరీ చైర్మన్ చలసాని సంచలన వ్యాఖ్యలు!

Isha Foundation: ఇషా ఫౌండేషన్ లో మహా శివునికి దివ్య దర్శనం.. ఈ వీడియో చూస్తే గూస్ బంప్స్ పక్క

Raghavender Reddy: ఊరికి కరెంట్, రోడ్లు, 60 ఇల్లులు ఇచ్చారు..! సార్ ఎంత మంచివారంటే.. గ్రామస్తులు ఎమోషనల్

Raghavender Reddy: బిగ్ టీవీ చైర్మన్ తండ్రి మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి

Errabelli Dayakar: వెన్నం కుటుంబానికి తీరని లోటు.. రాఘవేందర్ రెడ్డి మృతికి ఎర్రబెల్లి సంతాపం

CM Revanth: వెన్నం రాఘవేంద్ర రెడ్డి కన్నుమూత.. నివాళులర్పించిన ముఖ్యమంత్రి

Big Stories

×