BigTV English
Advertisement

Visakhapatnam: దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే

Visakhapatnam: దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే


Visakhapatnam:  విశాఖ జిల్లా పెందుర్తిలో విషాద ఘటన చోటుచేసుకుంది. తన పై చిరాకు పడుతుందని అత్తను హత్య చేసింది ఓ కోడలు. పోలీసులు సమాచారం ప్రకారం.. అత్త కనకమహాలక్ష్మి, కోడలు లలితపై తరచూ చిరాకుపడుతుందనే కారణంతో.. అత్తను చంపటం కోసం దొంగ- పోలీస్ ఆటను ఎంచుకుంది. మనవరాలితో కలిసి దొంగ పోలీస్ ఆట ఆడాలని అత్తను ఓ కుర్చీలో తాళ్లతో కట్టి కళ్లకు గంతలు కట్టింది. అనంతరం అత్త పై పెట్రోల్ పోసి దేవుడి గదిలోని దీపం తీసుకొని వచ్చి అత్తపై విసిరింది. కుర్చీలో తాళ్లతో బంధించి ఉండటంతో ఆ మంటలలో అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కోడలు లలిత అగ్నిప్రమాదం జరిగిందని నమ్మించే ప్రయత్నం చేసింది. ఆపై పోలీసులు కేసు నమోదు చేసి వారి శైలిలో విచారణ చేపట్టగా కోడలే చంపిందని తేల్చారు.


Related News

Khammam: రాత్రికి రాత్రే కోటీశ్వరుడు.. లాటరీ టిక్కెట్‌తో ఎన్ని కోట్లు గెలిచాడంటే!

Ganja Batch: అర్థరాత్రి గంజాయి బ్యాచ్ హల్‌చల్.. ప్రైవేట్ బస్సుపై దాడి..

Kakinada: పెళ్లి కారు టైర్ పేలి.. స్పాట్లోనే ముగ్గురు..

Shamshabad : ఎయిర్ బస్ కి ఏమైంది? 200 మంది..

Innova Car: హైవేపై ఇన్నోవా కారు పల్టీలు కొట్టి.. ఎలా దగ్ధం అయిందో చూడండి

Car Fire Accident: మరో ఘోర ప్రమాదం.. హైవేపై కారు దగ్ధం

Drugs: డ్రగ్స్‌ తీసుకున్న జంట.. ఓవర్ డోస్‌తో యువకుడు..

Big Stories

×